జియో ట్యాగ్ కలిగిన కార్మికులందరికీ త్రిఫ్ట్ ( చేనేత పొదుపు ) పథకంలో వీవర్స్ అనుబంధ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ ప�
చేనేత, పవర్లూమ్ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. చివరకు రూ.371 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది.
చేనేత కార్మికులకు ఆసరాగా నిలిచే పొదుపు పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టింది. అనుబంధ కార్మికుల చెల్లింపుల వాటా కుదించింది. గతానికి భిన్నంగా అనుబంధ కార్మికుడిని ఒకరికే పరిమితం చేసింది.
చేనేత కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను చర్చిస్తూ రూపొందించిన చిత్రం ‘ది అవార్డ్ 1996’. భూదాన్ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. చిరందాసు ధనుంజయ్ నిర్మాత. త్వరలో విడుదలకానుంది.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడిలో చిక్కుకుని, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలను గమనిస్తే, రాష్ట్రం�
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �
తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ విధానంపై మండిపడుతున్నార
రాష్ట్రంలో చేనేత సమస్యలు పరిష్కారం కోసం నేత కార్మికులు కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యేం�
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలంటూ చేనేత కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న హైదరాబాద్లో చేనేత గర్జన, జనవరి 20న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు సిద్ధం కావాలని అఖిలపక్ష సమావేశంలో నిర్�
కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దర్శక దిగ్గజం, పద్మభూషన్ శ్యామ్ బెనగల్కు భూదాన్పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాదీ అయిన ఆయన సామాన్యుల బతుకు చిత్రాన్ని వెండి తెరపై చూపించారు.
చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ పన్నును రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు ఎకడివరకు వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమ
కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా చేనేత పరిశ్రమను, చేనేత సహకార సంఘాలను కార్పొరేటీకరణ పేరుతో భ్రష్టు పట్టించిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు.