Minister Thummala | చేనేత కార్మికులకు(Handloom workers) ప్రభుత్వం అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
చేనేతల బతుకులు మళ్లీ ఛిద్రమవుతున్నాయి.. చేయూతనందించాల్సిన సర్కారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు కేసీఆర్ చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దితే.. కొత్తగా వచ్చిన సర్కారు పది నెలల్లో నేతన�
రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పది నెలలుగా గిరాకి లేకపోవడంతో ‘చేనేత చేయూత’ పథకం కింద ఆర్డీ-1 అకౌంట్లో నెల వారీగా డబ్బులు జమ చేయలేక పోయామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చేనేత కార్మికులపై కరుణ చూపించింది. పొదుపు పథకానికి సంబంధించి 11 నెలలుగా బకాయి పడిన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాకు 17 కోట్లు రిలీజ్ చేసిం ది. ఆయా సొమ్మును చేనేత గ్రూపుల�
పదేండ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత న�
ఐదు వేల ఏండ్ల కిందటనే జనపనారతో వస్త్రాన్ని నేయడంతో నాగరికత వెల్లివిరిసింది. ఆ తర్వాత కాలంలో నేత అనేది గొప్ప మానవ నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. కాలక్రమేణా వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు ఉపాధి రంగంగా మా
వ్యవసాయం తరువా త ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మా రిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దూదేకుల, రజ క, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి.
బతుకమ్మ చీరలను సూరత్ నుంచి కిలోల చొప్పున తీసుకొచ్చారంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేతన్నలను అవమానపరిచేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వస్త్ర పరిశ్ర మ అనుబంధ సంఘాల జేఏసీ డిమాండ్
ఒకనాడు సిరిశాలగా ఉన్న సిరిసిల్ల.. సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారి తిరిగి స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి వెళ్లింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం వివక్షతో కార్మి�
నేతన్నలతో రాజకీయాలు చేయడం సరికాదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు హితవు పలికారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాల
ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్యలు, ఆకలి చావులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్లే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ తీవ్ర సంక్షోభంల
సుల్తానాబాద్ శ్రీ శ్రీనివాస చేనేత సహకార సంఘం అవినీతిలో కూరుకుపోయింది. 30 లక్షల నిధుల గోల్మాల్తో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 175 మంది సభ్యులతో చేతినిండా పనితో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సొసైటీ చివ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే పది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.