చేనేత కార్మికుల చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత చేయూత స్కీమ్కు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.450కోట్లను ప్రతిపాదించగా,
సిరిసిల్లలో నేత కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. మంగళవారం ఆ�
సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 10 హెచ్పీల వరకు మాత్రమే ఉన్న విద్యుత్ సబ్సిడీ ఇక నుంచి 25 హెచ్పీల వరకు వర్తించనున్నది. ఈ నెల 25న సిరిసిల్ల పద్మనాయక కల్యాణమండపంలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆ
సిరిసిల్ల నేత కార్మికులు మరోమారు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బీవై నగర్లో చేనేత జౌళీ శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు.
Minister Thummala | చేనేత కార్మికులకు(Handloom workers) ప్రభుత్వం అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
చేనేతల బతుకులు మళ్లీ ఛిద్రమవుతున్నాయి.. చేయూతనందించాల్సిన సర్కారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు కేసీఆర్ చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దితే.. కొత్తగా వచ్చిన సర్కారు పది నెలల్లో నేతన�
రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పది నెలలుగా గిరాకి లేకపోవడంతో ‘చేనేత చేయూత’ పథకం కింద ఆర్డీ-1 అకౌంట్లో నెల వారీగా డబ్బులు జమ చేయలేక పోయామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చేనేత కార్మికులపై కరుణ చూపించింది. పొదుపు పథకానికి సంబంధించి 11 నెలలుగా బకాయి పడిన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాకు 17 కోట్లు రిలీజ్ చేసిం ది. ఆయా సొమ్మును చేనేత గ్రూపుల�
పదేండ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత న�
ఐదు వేల ఏండ్ల కిందటనే జనపనారతో వస్త్రాన్ని నేయడంతో నాగరికత వెల్లివిరిసింది. ఆ తర్వాత కాలంలో నేత అనేది గొప్ప మానవ నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. కాలక్రమేణా వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు ఉపాధి రంగంగా మా
వ్యవసాయం తరువా త ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మా రిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దూదేకుల, రజ క, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి.
బతుకమ్మ చీరలను సూరత్ నుంచి కిలోల చొప్పున తీసుకొచ్చారంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేతన్నలను అవమానపరిచేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వస్త్ర పరిశ్ర మ అనుబంధ సంఘాల జేఏసీ డిమాండ్