చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణాలు పొంద�
భూదాన్పోచంపల్లి ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, ఈ వస్ర్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఇకత్ చేనేత �
జీవనోపాధి కరువై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందాల పోటీలలో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.
గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ దాని అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను ఆదుకునేందుకు, ఆకలి చావు లు, ఆత్మహత్యలు, వలసలను నివారించడానికి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వంటి పథకాలు తెచ్చింది.
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు నాడు arకేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి సర్కారు వాటిని రద్దు చేయడంతో నేతన్నలు
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి వి.శ్ర
జియో ట్యాగ్ కలిగిన కార్మికులందరికీ త్రిఫ్ట్ ( చేనేత పొదుపు ) పథకంలో వీవర్స్ అనుబంధ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ ప�
చేనేత, పవర్లూమ్ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. చివరకు రూ.371 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది.
చేనేత కార్మికులకు ఆసరాగా నిలిచే పొదుపు పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టింది. అనుబంధ కార్మికుల చెల్లింపుల వాటా కుదించింది. గతానికి భిన్నంగా అనుబంధ కార్మికుడిని ఒకరికే పరిమితం చేసింది.
చేనేత కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను చర్చిస్తూ రూపొందించిన చిత్రం ‘ది అవార్డ్ 1996’. భూదాన్ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. చిరందాసు ధనుంజయ్ నిర్మాత. త్వరలో విడుదలకానుంది.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడిలో చిక్కుకుని, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలను గమనిస్తే, రాష్ట్రం�
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �