చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు మాజీ మెంబర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ధనుంజయ కార్మికులకు అన్నారు.
నేత కార్మికుల రుణమాఫీ పథకానికి రూ.33 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు చేనేత నాయకులకు నిమ్మరసం ఇచ్చి �
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భూదాన్పోచంపల్లిలో పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత నా యకుడు కొంక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారం�
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని చేనేత నాయకుడు కొంక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్ల
చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణాలు పొంద�
భూదాన్పోచంపల్లి ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, ఈ వస్ర్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఇకత్ చేనేత �
జీవనోపాధి కరువై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందాల పోటీలలో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.
గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ దాని అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను ఆదుకునేందుకు, ఆకలి చావు లు, ఆత్మహత్యలు, వలసలను నివారించడానికి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వంటి పథకాలు తెచ్చింది.
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు నాడు arకేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి సర్కారు వాటిని రద్దు చేయడంతో నేతన్నలు
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి వి.శ్ర