సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర చేనేత,జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 17 వరకు ‘విరాసత్ పేరిట’ ఢిల్లీలో నిర్
జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం న్యూ ఇయర్ శు భాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, అన
ఏమీ ఇవ్వని మోదీ ఎందుకొస్తున్నావ్..’ అంటూ తెలంగాణ నిలదీసింది. ‘మోదీ గోబ్యాక్' అంటూ నినదించింది. మోదీ పర్యటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే సింగరేణి కోల్బెల్ట్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హో�
చేనేత కళ ఎంతో ప్రాచీనమైనది. భారతీయ చేనేత పరిశ్రమకు నాడు, నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్నది. సుమా రు రెండు శతాబ్దాల కిందటి వరకు భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం చేనేతదే. 18వ శతాబ్దంలో పారిశ్రామిక వి�
తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమని ఒడిశా రాష్ట్ర టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ మంత్రి రీటాసాహు కొనియాడారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న రాయితీలు, సదుపాయాలు, మార్కెట్ �
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని పద్మశాలీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఇటీవల కరీంనగర్ స్థానిక స
జనవరి 5 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ఫిబ్రవరిలో ఢిల్లీలో మహాధర్నా చేనేతపై జీఎస్టీ తగ్గించే వరకూ పోరాటం అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ)/హ�
Gst | వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
జనవరి ఒకటి నుంచి 12 శాతం పన్ను అమలైతే ప్రమాదపు అంచుల్లోకి పరిశ్రమ పన్ను రద్దు నిర్ణయాన్ని అమలుచేయాలి దేశచరిత్రలో చేనేతపై ఎన్నడూ పన్ను లేదు పరిశ్రమలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే కేంద్రమంత్రి గోయల్కు మంత్ర�
కాలేయ మార్పిడి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దుస్స భిక్షపతికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ�
పరిగి : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా సారెను అందించి ఆదరిస్తుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో మహిళలు బతుకమ్మ చీరలను పంపిణీ