BCCI - GST : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కి పన్నుల రూపంలో ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఒక ఏడాది కాలంలో బీసీసీఐ 2వేల కోట్ల జీఎస్టీ కట్టిందని కేంద్ర ఆర్థిక స�
INDIA Alliance | ఆరోగ్య, జీవిత బీమా పాలసీల (Health Insurance)పై ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని విపక్ష ఇండియా కూటమి పార్టీల సభ్యులు (INDIA alliance leaders) డిమాండ్ చేశారు.
Health Insurance: ఆరోగ్య బీమా పాలసీపై ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. అధిక పన్నుమధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నట్లు ఆయన తెలిపారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీ రూ. 32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి కర్ణాటక స్టేట్ జీఎస్టీ అధికారులు ముందస్తు షోకాజ్ నోటీసులు పంపడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు. దీంతో మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Mamata Banerjee | జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. బీమాపై 18 శాతం పన్నును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడా�
Nitin Gadkari | లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ( life and medical insurance plans) చెల్లించే జీఎస్టీ (GST)ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కోరారు.
విద్యార్థుల కోచింగ్ ఫీజ్పై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రం ఈ బడ్జెట్లో దానికి మినహాయింపు ఇస్తుందని విద్యార్థులు ఆశించారు. అయితే ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చే
మీరు వాకింగ్కు వెళ్లిన ప్రతీసారి, డాక్యుమెంట్ను ప్రింట్ తీయించుకున్న ప్రతీసారి లేదా సాదాసీదాగా చెప్పాలంటే.. మీ శరీరాంగాలు సజావుగా కలిగి ఉన్నందుకు మీపై పన్ను విధిస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుక�
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న అసంఘటిత రంగం 2016 నుంచి దారుణంగా దెబ్బతిన్నదని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. అయితే చివరి రోజున మాత్రం మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సూచీలు నయా ఆల్టై
వేతన జీవుల కోసం పన్ను రిబేటును పెంచాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మ్రంతి నిర్మలా సీతారామన్తో వివిధ వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు భేట�