బీమా ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తివేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. దీంతోపాటు బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ దేశ
గడిచిన ఐదేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో రూ.3,330 కోట్ల విలువైన క్లెయింలను సెటిల్మెంట్ చేసినట్లు స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ తెలిపారు.
పౌల్ట్రీ ఉత్పత్తులపై జీఎస్టీ పేరుతో ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా పన్నులు వసూలు చేస్తున్నాయని, దీంతో ఈ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అ�
చిట్ఫండ్ సంస్థల రుసుములు, ఆదాయంపై ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ఫండ్స్ నేతలు విజ్ఞప్తి చేశారు.
Telangana | రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆదాయ వృద్ధి నేల చూపులు చూస్తున్నది. పది నెలలుగా ప్రధాన రంగాలన్నింటిలో స్తబ్ధత నెలకొనడంతో.. ఖజానాకు రాబడి సైతం తగ్గుముఖం పట్టింది.
KTR | తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దిగజారడంపై ఎక్స్ వేదికగా క�
GST | టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మంత్రుల బృందం (జీఓ�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. గత నెలకుగాను రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభానికి గురైంది.
హాస్టళ్లకు జీఎస్టీ మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) తెలిపింది.
GST | జీఎస్టీ ఎగవేతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జ�
ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూలు చేస్తుండటం పట్ల తమిళనాడులో ఓ రెస్టారెంట్ యజమాని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు ఎత్తివేత/తగ్గింపు దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సోమవారం నిర్వహించిన 54వ