కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. రైల్వే ప్లాట్ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపునిస్తూ కౌన్సి�
Nirmala Sitaraman | పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) ఈ నెలలో నిర్వహించనున్నారు.
హెల్మెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎత్తివేయాలని బుధవారం జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలను అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య (ఐఆర్ఎఫ్) కోరింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ పడుతున్�
ప్రభుత్వ కార్యాలయాలు అంటే సామాన్యులు జంకుతున్నారు. ఏదైనా పనికోసం దరఖాస్తు చేస్తే రోజులు..నెలల తరబడి పెండింగ్లో పెట్టి చివరకు కొర్రిలు పెట్టి ఈ పనికాదని ఖరాకండిగా చెబుతున్నారు. ఇది సాధారణంగా ప్రభుత్వ అ�
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే�
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించా
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు జీఎస్టీ అథార్టీ షాకిచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయింనకు సంబంధించి వడ్డీని కలుపుకొని రూ.13 కోట్ల జరిమానా విధించింది.
జీఎస్టీ వసూళ్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలకుగాను రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, దేశీయ లావాదేవీలు అధికం కావడంతో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట�
ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటోకు గట్టి షాక్ తగిలింది. జూలై 2017 నుంచి మార్చి 2021 మధ్యకాలంలో ఎగుమతుల సేవలపై జీఎస్టీ ఎగవేసినందుకుగాను సంస్థకు రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్, జరిమానా నోటీసు జారీ అయింది.
పన్ను భారం నుంచి రీఇన్సూరెన్స్కు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత రీఇన్సూరెన్స్కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపును పరిశీలించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై జీ