కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి జీఎస్టీ కౌన్సిల్ షాకిచ్చింది. గుజరాత్ జీఎస్టీ ఆథార్టీ రూ.173.9 కోట్ల పన్ను డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుపై సంస్థ అప్పిలేట్ ఆథార్టీకి వెళ్లనున్�
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేసిన ఓ కంపెనీ నిర్వాకాన్ని వాణిజ్య పన్నుల శాఖ బట్టబయలు చేసింది. తప్పుడు వివరాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ సంబంధించి ఏఎస్ మెటో కార్పొరేషన్ సంస్థ రూ.5.
కొద్ది కాలంగా ప్రతీ నెలా పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు డిసెంబర్ నెలలో హఠాత్తుగా తగ్గాయి. ఈ నెలలో వస్తు, సేవల పన్నుల వసూళ్లు మూడు నెలల కనిష్ఠస్థాయి 1.65 లక్షల కోట్లకు పడిపోయాయి.
ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్కు జీఎస్టీ ఆథార్టీ గట్టి షాకిచ్చింది. రూ.72.06 లక్షల జీఎస్టీ చెల్లించాలని ఆదేశించింది.
భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మన పాలకులతో పాటు ప్రపంచ దేశాలు భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నేటికీ మన దేశంలో సుమారు 28 కోట్ల జనాభా అర్ధాకలితో, 21 క�
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను మహారాష్ట్ర జీఎస్టీ ఆథార్టీ రూ.270 కోట్ల జీఎస్టీ నోటీసులిచ్చింది.
జీఎస్టీ బోగస్ దందా ప్రకంపనలు రేపుతున్నది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల వరకు దందా జరిగినట్టు తెలుస్తుండగా.. అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వస్తువుల తయారీ, అమ్మకం (అవుట్పుట్, ఇన్పుట్) వంటి వాటిపై వినియోగించేదే వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జీఎస్టీ). ట్రేడర్స్, రిటైలర్స్, కాంట్రాక్టర్స్ ఇలా విభిన్న వర�
ఫేక్ జీఎస్టీ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు జరిపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్లు వేణ�
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 1, 2017న అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు.
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ1.45 లక్షల కోట్ల కంటే ఇది 15 శాతం అధికం.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, పండుగ సీజన్ కూడా తోడవడంతో గత నెల రూ.1.72 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల తర్వా