దేశంలో స్థూల పరోక్ష పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు 10వరకూ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 15.73 శాతం వృద్ధిచెంది రూ. 6.53 లక్షల కోట్లకు చేరినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్స్ను మినహాయిస్తే నికర పన్�
ఎంట్రీ లెవల్ ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా కోరుతున్నది. ఈ విషయంపై బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకొని జీఎస్టీని 18 శాతానికి తగ్గ
ప్రస్తుతం ఎరువులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. రసాయనాలు, ఎరువులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుంచింద�
ఆన్లైన్ క్రీడల వేదిక మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సుమారు 350 మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. దేశంలో కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో ఇది దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం.
GST on Onling Gaming | ఆన్లైన్ గేమింగ్పై కేంద్రం జీఎస్టీ 28 శాతానికి పెంచడంతో ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, వాటిల్లో ఆధారపడి జీవిస్తున్న వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్
చేనేతపై జీఎస్టీ ఎత్తివేసి, నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్తు లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు తయారు చేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాత�
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ �
జూలైలో నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 11 శాతం వృద్ధిచెంది రూ. 1.65 లక్షల కోట్లకు చేరాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆదాయం రూ.1.60 లక్షల కోట్ల స్థాయిని అధిగమించడం వరుసగా ఇది ఐదో
తెలంగాణ ఏటికేడు తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. పటిష్ట ప్రణాళికలతో ఆదాయ మార్గాలను పెంచుకుంటూ అనతికాలంలోనే దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
GST Council | చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరా
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోవాలని 127 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు శనివారం బహిరంగ లేఖ రాశాయి.
GST Council | ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం