తెలంగాణ ఏటికేడు తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. పటిష్ట ప్రణాళికలతో ఆదాయ మార్గాలను పెంచుకుంటూ అనతికాలంలోనే దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
GST Council | చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరా
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోవాలని 127 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు శనివారం బహిరంగ లేఖ రాశాయి.
GST Council | ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. తొమ్మిదేండ్లలోనే అనేక పెద్దరాష్ర్టాలతో పోటీ పడుతూ ఆర్థిక రంగంలో తనకు తిరుగే లేదని చాటిచెప్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల జూన్లో రూ.1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్టు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
GST | దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా నాలుగో నెల రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. 2022 జూన్ నెలతో పోలిస్తే గత నెలలో రూ.1.69 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ లభించింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. దేశంలోని 14 రాష్ర్టాల్లో విస్తరించిన ఓ ముఠా ఈ సిండికేట్ మోసానికి పాల్పడినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటి�
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో �