స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. తొమ్మిదేండ్లలోనే అనేక పెద్దరాష్ర్టాలతో పోటీ పడుతూ ఆర్థిక రంగంలో తనకు తిరుగే లేదని చాటిచెప్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల జూన్లో రూ.1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్టు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
GST | దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా నాలుగో నెల రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. 2022 జూన్ నెలతో పోలిస్తే గత నెలలో రూ.1.69 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ లభించింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. దేశంలోని 14 రాష్ర్టాల్లో విస్తరించిన ఓ ముఠా ఈ సిండికేట్ మోసానికి పాల్పడినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటి�
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో �
టర్నోవర్ రూ.5 కోట్లు దాటితే వ్యాపార సంస్థలు తమ బిజినెస్ టు బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ (ఈ-ఇన్వాయిస్)ను తీసుకోవాల్సిందే. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థ�
టిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది.
చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెం�
డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చా