టర్నోవర్ రూ.5 కోట్లు దాటితే వ్యాపార సంస్థలు తమ బిజినెస్ టు బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ (ఈ-ఇన్వాయిస్)ను తీసుకోవాల్సిందే. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థ�
టిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది.
చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెం�
డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చా
తెలంగాణ ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ.. తనకు తిరుగులేదని చాటుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిని సా�
రక్తం తాగే జలగల్లా కేంద్రం.. సామాన్యుడిని వెంటాడుతూనే ఉన్నది. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెంచి ప్రత్యక్షంగా నడ్డి విరిసిన కేంద్రం మరోసారి పరోక్షంగా ఆన్లైన్ ఆధారిత యాప్ వాహన సేవలు వినియోగించే ప్రయాణ
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ( Commercial Tax Dept )కు రికార్డు స్థాయిలో రాబడి వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం( Finance Year )లో రూ. 72,525.59 కోట్ల రాబడి వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. గత ఆర్థిక �
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత నెలకుగాను రూ.1.60 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శ�
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కన్ను అనారోగ్య సమస్యలతో బాధపడే పేషంట్ల మీద పడింది. వారి వెతలు తీర్చటానికి కాదు, మరింత పెంచటానికి! కేంద్రం తాజా నిర్ణయంతో ఔషధాల ధరలు అమాంతం 12 శాతానికిపైగా పెరిగిపోనున్నా�
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
చేనేతపై జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ డిమాం డ్ చేసింది. దుబాయ్లో సోమవారం జరిగిన సమ్మిట్లో 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.