తెలంగాణ ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ.. తనకు తిరుగులేదని చాటుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిని సా�
రక్తం తాగే జలగల్లా కేంద్రం.. సామాన్యుడిని వెంటాడుతూనే ఉన్నది. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెంచి ప్రత్యక్షంగా నడ్డి విరిసిన కేంద్రం మరోసారి పరోక్షంగా ఆన్లైన్ ఆధారిత యాప్ వాహన సేవలు వినియోగించే ప్రయాణ
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ( Commercial Tax Dept )కు రికార్డు స్థాయిలో రాబడి వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం( Finance Year )లో రూ. 72,525.59 కోట్ల రాబడి వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. గత ఆర్థిక �
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత నెలకుగాను రూ.1.60 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శ�
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కన్ను అనారోగ్య సమస్యలతో బాధపడే పేషంట్ల మీద పడింది. వారి వెతలు తీర్చటానికి కాదు, మరింత పెంచటానికి! కేంద్రం తాజా నిర్ణయంతో ఔషధాల ధరలు అమాంతం 12 శాతానికిపైగా పెరిగిపోనున్నా�
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
చేనేతపై జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ డిమాం డ్ చేసింది. దుబాయ్లో సోమవారం జరిగిన సమ్మిట్లో 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Handloom GST | చేనేత (Handloom)పై జీఎస్టీ (GST)ని ఎత్తివేయాలని 12 దేశాల ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయి వేదికగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ జరిగింది. సమ్మిట్కు 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు �
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు.
హిమాచల్ప్రదేశ్ ఎక్సైజ్, పన్ను విభాగం అధికారులు బుధవారం పర్వానులోని అదానీ గ్రూప్ సంస్థ గోదాములో జీఎస్టీకి సంబంధించిన తనిఖీలు చేశారు. ఇవి సాధారణంగా జరిగే తనిఖీలేనని ప్రభుత్వ అధికారులు, అదానీ యాజమాన్