ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ అతివేగంగా అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్ఠమైన పునాదులను నిర్మించు
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు ఒక ఆర్థిక అరాచక చర్యగా మారి దేశ ఆర్థిక వృద్ధిని అగాధంలో పడేసింది. ఈ పర్యవసానాల నుండి తేరుకోకముందే అమల్లోకి వచ్చిన జీఎస్టీ రాష్ర్టాల స్వావలంబనకు గొడ్డలి పె�
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
కోమటిరెడ్డి గ్రూపులు సుమారు రూ.350 కోట్ల మేరకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడినట్టు తెలుస్తున్నది. కోమటిరెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్జీఎస్టీ) సోమవార�
అఖిల భారత పద్మశాలీ సంఘం చేపట్టిన బున్కర్ ఏక్తా యాత్రకు సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీ సంఘం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్�
తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుత�
PM Modi | చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి తెలంగాణ చేనేత యూత్ఫోర్స్ డిమాండ్ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో
PM Modi | ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు గాను ప్రధాని మోదీపై కార్మిలోకం భగ్గుమంటున్నది.