చేనేతపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేసి నేతన్నకు ఊరట కల్పించాలని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెల రూ.1.46 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుడు నవంబర్లో వసూలైన రూ.1,31,526 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికమన్నది.
చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పన్నును కేంద్రం వెంటనే ఎత్తివేయాలని టీ(బీ)ఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీ-20లోగోను చేనేత వస్త్రంపై తయారుచేసిన చేనేత కళాకారుడ
ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ అతివేగంగా అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్ఠమైన పునాదులను నిర్మించు
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు ఒక ఆర్థిక అరాచక చర్యగా మారి దేశ ఆర్థిక వృద్ధిని అగాధంలో పడేసింది. ఈ పర్యవసానాల నుండి తేరుకోకముందే అమల్లోకి వచ్చిన జీఎస్టీ రాష్ర్టాల స్వావలంబనకు గొడ్డలి పె�
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు.
కోమటిరెడ్డి గ్రూపులు సుమారు రూ.350 కోట్ల మేరకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడినట్టు తెలుస్తున్నది. కోమటిరెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్జీఎస్టీ) సోమవార�