మైనర్ ఇరిగేషన్, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్తోపాటు బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు కేంద్రాన్ని కోరారు.
టికెట్ ధర చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో నడిచే మహారాజా ఎక్స్ప్రెస్ టికెట్ ధర జీఎస్టీ మినహా 19.9 లక్షలు. ఇందు�
చేనేతపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేసి నేతన్నకు ఊరట కల్పించాలని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెల రూ.1.46 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుడు నవంబర్లో వసూలైన రూ.1,31,526 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికమన్నది.
చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పన్నును కేంద్రం వెంటనే ఎత్తివేయాలని టీ(బీ)ఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీ-20లోగోను చేనేత వస్త్రంపై తయారుచేసిన చేనేత కళాకారుడ
ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ అతివేగంగా అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్ఠమైన పునాదులను నిర్మించు
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు ఒక ఆర్థిక అరాచక చర్యగా మారి దేశ ఆర్థిక వృద్ధిని అగాధంలో పడేసింది. ఈ పర్యవసానాల నుండి తేరుకోకముందే అమల్లోకి వచ్చిన జీఎస్టీ రాష్ర్టాల స్వావలంబనకు గొడ్డలి పె�
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.