అఖిల భారత పద్మశాలీ సంఘం చేపట్టిన బున్కర్ ఏక్తా యాత్రకు సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీ సంఘం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్�
తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుత�
PM Modi | చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి తెలంగాణ చేనేత యూత్ఫోర్స్ డిమాండ్ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో
PM Modi | ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు గాను ప్రధాని మోదీపై కార్మిలోకం భగ్గుమంటున్నది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లన్నింటిని ఏకం చేసి ఒక్కటే పెట్టాలని ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారు మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ అన్నారు.
చేనేత కళ ఎంతో ప్రాచీనమైనది. భారతీయ చేనేత పరిశ్రమకు నాడు, నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్నది. సుమా రు రెండు శతాబ్దాల కిందటి వరకు భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం చేనేతదే. 18వ శతాబ్దంలో పారిశ్రామిక వి�
చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
UV Creations | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఉన్న సంస్థ కార్యాలయంలో
పండుగ సీజన్ కొనుగోళ్లతో అక్టోబర్ నెలలో జీఎస్టీ (గూడ్స్, సర్వీసెస్ టాక్స్) వసూళ్లు 16.6 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల వసూళ్లు జరగ్గా, ఈ అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు నమోదయ్యాయ
BC Commission member | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీలో చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించడా
Hand loom | చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధాని మోదీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయడం జరిగింది.
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది.