వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లన్నింటిని ఏకం చేసి ఒక్కటే పెట్టాలని ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారు మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ అన్నారు.
చేనేత కళ ఎంతో ప్రాచీనమైనది. భారతీయ చేనేత పరిశ్రమకు నాడు, నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్నది. సుమా రు రెండు శతాబ్దాల కిందటి వరకు భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం చేనేతదే. 18వ శతాబ్దంలో పారిశ్రామిక వి�
చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
UV Creations | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఉన్న సంస్థ కార్యాలయంలో
పండుగ సీజన్ కొనుగోళ్లతో అక్టోబర్ నెలలో జీఎస్టీ (గూడ్స్, సర్వీసెస్ టాక్స్) వసూళ్లు 16.6 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల వసూళ్లు జరగ్గా, ఈ అక్టోబర్లో రూ.1.52 లక్షల కోట్లు నమోదయ్యాయ
BC Commission member | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీలో చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించడా
Hand loom | చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధాని మోదీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయడం జరిగింది.
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది.
ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడు�
చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేనేత కార్మికులకు అండగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఈ క్
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు .