ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ఎవరినీ వదలడం లేదు. ఏ రంగాన్నీ విడిచి పెట్టడం లేదు. కార్పొరేట్ పెద్దలకు కార్పెట్లు పరిచే కేంద్ర ప్రభుత్వం.. పేదలను మాత్రం ‘పన్ను’పోట్లతో చావగొడు�
చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేనేత కార్మికులకు అండగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఈ క్
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు .
చేతివృత్తులను నాశనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేల
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పద్మశాలీలు వరంగల్ కొత్తవాడలోని గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ
Hand Loom | రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేనేత పార్కులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరెల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నారు. మంత్రివర్గ�
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పోస్ట్కార్డు ఉద్యమానికి మునుగోడు నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మోదీకి పోస్ట్ కార్డుపై చేనేత కార్�
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత కార్మికులకు బాసటగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాస్తున్నారు. చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
Minister KTR | చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా
హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�