హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�
ఎన్నికల్లో పోటీచేసేవారు సాధారణంగా ఉచిత హామీలు ఇస్తుంటారు. అయితే, హర్యానాలోని సిర్సాద్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి జైకరణ్ లాత్వాల్..
చేనేత రంగ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కేంద్రం వారికి సంబంధించిన వివిధ పథకాలను రద్దు చేసి నేతన్నల నడ్డి విరుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చే�
కేంద్రం స్వయంగా చట్టబద్ధ పరిమితిని మించి అప్పులు చేస్తున్నది. మరోవైపు ఈ పరిమితికి లోబడి ఉన్న రాష్ర్టాలను అప్పులు అధికంగా చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనైతిక ధోర
ఆగస్టులో 28 శాతం పెరిగిన పన్ను ఆదాయం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు గత నెలకుగాను రూ.1.43 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,12.020 కోట్లతో పోలిస్తే 28 శాతం అధ
విమాన, హోటల్ టికెట్ రద్దు చేసుకొన్నా వడ్డింపు! కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు టికెట్ రద్దు చేసుకోవటం అంటే కాంట్రాక్టును ఉల్లంఘించినట్టేనట! అందుకే జీఎస్టీ వడ్డన అని వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 29: మొన్నకిమొన