చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ఎత్తివేతకు మునుగోడు ఉప ఎన్నికను ఒక వేదికగా వినియోగించుకోనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. త్వరలోనే అఖిల భారత పద్మశాలి
న్యూఢిల్లీ, ఆగస్టు 12: నివాస గృహాలను వ్యక్తిగత, కుటుంబ వినియోగానికి అద్దెకు తీసుకుంటే జీఎస్టీ వర్తించబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. గృహ అద్దెలపై 18 శాతం జీఎస్టీ ఉన్నదంటూ వెలువడిన మీడియా వార్�
పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో విన
రేట్లపై పరిమితి ఎత్తివేత విమానయాన సంస్థల నిర్ణయానికే వదిలిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీ విమాన చార్జీలపై గతంలో విధించిన పరిమితుల్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విమాన ప్రయాణాలకు రోజువారీ డిమాండ
రెండు వందల ఏండ్ల బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఉత్ప్రేరకమైంది ఒక చరఖా.. స్వాతంత్య్ర మహోద్యమానికి విజయ పతాకయై సారథ్యం వహించింది చరఖా.. శాంతి కోదండాన్ని ధరించిన మహాత్ముడు రక్తపు బొట్టు చిందించకుండా సాగించ�
మహబూబ్ నగర్: చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని బీజేపి సర్కారు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అ�
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలి. ఇటీవల కేంద్రం పెంచిన జీఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పంచాయతీరాజ్ శాఖ మం�
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి�
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్�
‘గర్బా’ నృత్య ప్రదర్శనలపై పన్ను వర్తింపు ఎంట్రీ పాస్లపై 18% జీఎస్టీ విధింపు ఈ ఏడాది నుంచి అమలుకు నిర్ణయం చనియా చోలీ డ్రెస్పై 5-12% జీఎస్టీ గుజరాత్లో పెద్ద ఎత్తున నిరసనలు అహ్మదాబాద్, ఆగస్టు 3: నవరాత్రి ఉత్స�