ఖరారు చేసిన మంత్రుల గ్రూప్ న్యూఢిల్లీ, జూలై 25: కేసినోలు, ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూప్ ఖరారు చేసింది. బహుమతి సొమ్ము పోను మిగిలిన నికర ఆదాయంపై కాకుండా, మొత్తం బెట్టింగ్ ద్వారా
మండిపోతున్న నిత్యావసరాల ధరలు, జీఎస్టీ భారంపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం శుక్రవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనకు విపక్షాలు కూడా జత కలిశాయి. ఉదయం ప
ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాల ఫైర్ లోక్సభ సోమవారానికి వాయిదా మోదీ 2.0 హయాంలో ప్రకటనల ఖర్చు 900 కోట్లు: రాజ్యసభకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై విపక్ష పార్టీ నేతల నిరసనల�
పెండ్లిళ్లపైనా పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. స భ్యులు ఎవరూ హాజ రు కాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన పీఏను ఆదేశించారు. కాసేపటికి పీఏ వచ్చి, కొత్తగా దేని మీద వేస్తా�
విద్యా రంగంపై జీఎస్టీ మోత విద్యా రంగాన్నీ వదలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెన్సిల్, షార్ప్నర్, ఇంక్పై పన్నుపోటు డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్, పేపర్ పల్ప్పై 12శాతం వాత బుక్స్పై ఏకంగా 18శాతం జీఎ�
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చే�
ధర్నాలు, రాస్తారోకోలు.. మోదీ దిష్టిబొమ్మల దహనం భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో �
వికారాబాద్, జూలై 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల ఉత్పత్తుల పై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.