బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చే�
ధర్నాలు, రాస్తారోకోలు.. మోదీ దిష్టిబొమ్మల దహనం భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో �
వికారాబాద్, జూలై 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల ఉత్పత్తుల పై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కిం
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు పాలపై విధించిన పన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పేదల నడ్డి విరుస్తు కేంద్ర ప్రభుత్వం మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: సామాన్యుల నడ్డి విరిచేలా నిత్యావస�
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా
పనీర్, పాలు, పెరుగు, గోధుమ పిండి, బియ్యం మొదలైన రోజువారీ ఆహార పదార్థాలతో సహా అనేక వస్తువులపై ఇటీవల జీఎస్టీ విధించారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు 5 శాతం శ్లాబ్లోకి వస్తాయి. దీని కారణంగా పనీర్, ఇతర పాల ఉత్పత
వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చే