ఆహార ధాన్యాలతో సహా అన్ని ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్(ప్యాక్ చేయకముందు ఎటువంటి బ్రాండింగ్ లేని) ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రేడర్లు, మండీ వ్యాపారులు శనివారం దే�
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)పెంచడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి�
లగ్జరీ, సిన్ ఉత్పత్తులపై టాప్ జీఎస్టీ శ్లాబ్ 28 శాతాన్ని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. సోమవారంనాడిక్కడ అసోచామ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ మన�
జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్కంటే ఇవి 56 శాతం అధికం. 2021 జూన్లో రూ.92,800 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, పన్ను ఎగవేతల్ని నిరోధించేందుకు మెరుగైన చర్యలు చేపట్�
న్యూఢిల్లీ, జూన్ 30: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురువారం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిస�
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర,
న్యూఢిల్లీ, జూన్ 24: నెలసరి పన్ను చెల్లింపుల ఫారం జీఎస్టీఆర్-3బీలో మార్పులు చేసే ప్రతిపాదనను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి పరిశీలించే అవకాశాలున్నాయి. వచ్చేవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరక
ఆగస్టు 7న కలకత్తాలో సమావేశం చేనేత నాయకుడు యర్రమాద వెంకన్న హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంలో జీరో జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ కలకత్తా టౌన్హాల్లో ఆగస్టు 7న సమావేశాన్ని నిర్వహించనున్నట్�
అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఈ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది. దేశాన్ని అగ్నిగుండం�
క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచిం�