ఆగస్టు 7న కలకత్తాలో సమావేశం చేనేత నాయకుడు యర్రమాద వెంకన్న హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంలో జీరో జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ కలకత్తా టౌన్హాల్లో ఆగస్టు 7న సమావేశాన్ని నిర్వహించనున్నట్�
అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఈ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది. దేశాన్ని అగ్నిగుండం�
క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచిం�
న్యూఢిల్లీ, మే 26: కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జీఎస్టీఆర్-4 దాఖలు చేయడంలో జాప్యంపై విధించే ఆలస్య రుసుమును �
క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. వీటిపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. క్యా�
హైదరాబాద్, మే 2: వాహన రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన రుణాలపై వడ్డీరేటు 7.25 శాతం నుంచి 7 శాతాన�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆల్టైమ్ రికార్డు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఇది గత ఏడాది ఏప్రిల్లో వసూలైన మొత్తం కంటే 20% అధికం.
నేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు.
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�