న్యూఢిల్లీ, జూన్ 30: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురువారం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిస�
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర,
న్యూఢిల్లీ, జూన్ 24: నెలసరి పన్ను చెల్లింపుల ఫారం జీఎస్టీఆర్-3బీలో మార్పులు చేసే ప్రతిపాదనను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి పరిశీలించే అవకాశాలున్నాయి. వచ్చేవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరక
ఆగస్టు 7న కలకత్తాలో సమావేశం చేనేత నాయకుడు యర్రమాద వెంకన్న హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంలో జీరో జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ కలకత్తా టౌన్హాల్లో ఆగస్టు 7న సమావేశాన్ని నిర్వహించనున్నట్�
అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఈ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది. దేశాన్ని అగ్నిగుండం�
క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచిం�
న్యూఢిల్లీ, మే 26: కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జీఎస్టీఆర్-4 దాఖలు చేయడంలో జాప్యంపై విధించే ఆలస్య రుసుమును �
క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. వీటిపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. క్యా�
హైదరాబాద్, మే 2: వాహన రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన రుణాలపై వడ్డీరేటు 7.25 శాతం నుంచి 7 శాతాన�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆల్టైమ్ రికార్డు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఇది గత ఏడాది ఏప్రిల్లో వసూలైన మొత్తం కంటే 20% అధికం.