అఖిల భారత పద్మశాలి సంఘం వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీకి భారీ వస్త్ర లేఖ రాలేగావ్సిద్ధిలో అన్నాహజారే సంతకం హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగి�
1. ఆర్థిక వ్యవస్థలో టేకాఫ్ స్టేజ్ అంటే? 1) ఎలాంటి మార్పులు లేని దశ 2) స్థిరమైన వృద్ధి ప్రారంభ దశ 3) ఆర్థిక వ్యవస్థ పతన ప్రారంభ దశ 4) ఆర్థిక వ్యవస్థపై అన్ని నియంత్రణలు తొలగించిన దశ 2. దేశంలో ఆర్థిక ప్రణాళికలు భారత ర�
నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి మొదలవుతున్నది. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త నిర్ణయాలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో మార్పులు చోటుచేసుకోన�
వ్యాపారుల ఆస్తులు జప్తు చేయండి అవసరమైతే ఖాతాలు సీజ్ చేయండి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో కరీంనగర్లో సమీక్ష కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పరమై�
ప్రభుత్వ లావాదేవీల కోసం న్యూఢిల్లీ, మార్చి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిరోజైన మార్చి 31న ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు నేపథ్యంలో ఆ రోజు బ్యాంక్లు స్పెషల్ క్లియరింగ్ కార్యలాపాలు నిర్వహిస్తాయ�
1) AMRUT 2.0 and SBM-U 2.0, which were launched recently, com under which Union Ministry?A) Ministry of Agriculture B) Ministry of Housing and Urban AffairsC) Ministry of MSMED) Ministry of Home AffairsE) None2) Which institution publishes the Global Financial Stability Report semi-annually?A) World Bank B) IMFC) ADBD)New Development Bank E) WTO3) Recently which state or […]
చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో తమ వాణి వినిపిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతన్నలకు హామీ ఇచ్చారు.
జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో మూడింటినే కొనసాగించాలని, అతి తక్కువ శ్లాబుగా ఉన్న 5 శాతాన్ని 8కి పెంచాలని.. జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటు చేసిన రాష్ర్టాల ఆర్థిక మంత్రుల కమిటీ తన నివేదిక�
తాజాగా ముగిసిన ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు అంతక్రితం నెలకంటే మందగించాయి. 2022 ఫిబ్రవరిలో ఈ వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లుకాగా, ఈ ఏడాది తొలి న్లైన జనవరిలో రూ.1.41 లక్షల కోట్లు. అయితే 2021 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవ�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజే�
బ్రాంచీలో ఐఎంపీఎస్కు ఎస్బీఐ చార్జీ వసూలు ఈఎంఐ చెల్లింపు ఫెయిల్పై పీఎన్బీ 250 వడ్డింపు న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) చార్జీలను మంగళవారం నుంచి పెంచనుంద�
స్పష్టంచేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎ