హైదరాబాద్, మే 2: వాహన రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన రుణాలపై వడ్డీరేటు 7.25 శాతం నుంచి 7 శాతాన�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆల్టైమ్ రికార్డు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఇది గత ఏడాది ఏప్రిల్లో వసూలైన మొత్తం కంటే 20% అధికం.
నేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు.
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�
పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం
చేనేత వస్ర్తాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) పూర్తిగా తొలగించాలన్న డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మ
హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు �
జీఎస్టీలో 5 శాతం శ్లాబును ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
రోజువారీ కనీస ఖర్చులకూ మన కుటుంబం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అదనపు ఆదాయం అందితే ఏం చేస్తాం. ఎవరైనాసరే ఆ సొమ్మును ఆ అవసరాల కోసం వెచ్చిస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు.
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
చేనేతపై జీఎస్టీ విధించవద్దని చేస్తున్న పోరాటంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖపై సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలోదేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమక
జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను దేశవ్యాప్తంగా రూ.1.42 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా