న్యూఢిల్లీ, జనవరి 14: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాన్ని పొందడం కోసం సిండికేట్ను నడుపుతూ ఏకంగా రూ.4,521 కోట్ల నకిలీ ఇన్వాయిస్లను జారీ చేసిన ఓ వ్యక్తిని అధికారు�
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ చేనేత కార్మికుల దీక్షకు మద్దతు జమ్మికుంట, జనవరి 10: కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివా
కేంద్ర ప్రభుత్వంపై నేతన్నల ఆగ్రహం జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి హ్యాండ్లూమ్ మార్చ్తో కేంద్రంపై నిరసన హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 12 శాతాని�
రాష్ట్రంలో 6 % పెరుగుదలడిసెంబర్లో రూ.3,760 కోట్లు హైదరాబాద్, జనవరి 1 : కరోనా మహమ్మారి నేపథ్యంలో మెజారిటీ రాష్ర్టాల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పడిపోయిన సమయంలోనూ.. తెలంగాణ రాష్ట్రం 6 శాతం వృద�
కేంద్ర మంత్రి నిర్మలకు వినతి హైదరాబాద్, జనవరి 1 : చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ చాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధు లు వ�
GST Collections | డిసెంబర్లో వస్తు సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. వరుసగా ఆరో నెలా జీఎస్టీ రాబడి రూ.లక్ష కోట్లు దాటింది. డిసెంబర్ నెలలో (GST) రూ.1,29,780 జీఎస్టీ రాబడి కోట్లు వచ్చింది. ఇందులో సీజీఎస్టీ (CGST) రూ. 22,578 కోట్లు,
సమీక్షించనున్న పన్నురేట్ల హేతుబద్ధీకరణ కమిటీ వస్త్ర పరిశ్రమపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి తెలంగాణతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ వ్యతిరేకత రావడంతో తాత్కాలిక వెనకడుగు జీఎస�
కొత్త కొలువులివ్వలేదు.. ఉన్నవీ ఊడగొట్టొద్దు పన్ను తగ్గించకుంటే మరో రైతు ఉద్యమమే అదనపు జీఎస్టీతో వస్త్రాల ధరలకు రెక్కలు.. కార్మికులకు ఉపాధి తగ్గుతుంది గుజరాత్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కూడా జీఎస్టీ తగ�
జనవరి 5 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ఫిబ్రవరిలో ఢిల్లీలో మహాధర్నా చేనేతపై జీఎస్టీ తగ్గించే వరకూ పోరాటం అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ)/హ�
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ ఎల్.రమణ హిమాయత్ నగర్, డిసెంబర్ 29: చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోన�
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ ఎల్.రమణ హిమాయత్ నగర్, డిసెంబర్ 29: చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోన�