తాజాగా ముగిసిన ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు అంతక్రితం నెలకంటే మందగించాయి. 2022 ఫిబ్రవరిలో ఈ వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లుకాగా, ఈ ఏడాది తొలి న్లైన జనవరిలో రూ.1.41 లక్షల కోట్లు. అయితే 2021 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవ�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజే�
బ్రాంచీలో ఐఎంపీఎస్కు ఎస్బీఐ చార్జీ వసూలు ఈఎంఐ చెల్లింపు ఫెయిల్పై పీఎన్బీ 250 వడ్డింపు న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) చార్జీలను మంగళవారం నుంచి పెంచనుంద�
స్పష్టంచేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎ
న్యూఢిల్లీ, జనవరి 14: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాన్ని పొందడం కోసం సిండికేట్ను నడుపుతూ ఏకంగా రూ.4,521 కోట్ల నకిలీ ఇన్వాయిస్లను జారీ చేసిన ఓ వ్యక్తిని అధికారు�
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ చేనేత కార్మికుల దీక్షకు మద్దతు జమ్మికుంట, జనవరి 10: కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివా
కేంద్ర ప్రభుత్వంపై నేతన్నల ఆగ్రహం జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి హ్యాండ్లూమ్ మార్చ్తో కేంద్రంపై నిరసన హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 12 శాతాని�
రాష్ట్రంలో 6 % పెరుగుదలడిసెంబర్లో రూ.3,760 కోట్లు హైదరాబాద్, జనవరి 1 : కరోనా మహమ్మారి నేపథ్యంలో మెజారిటీ రాష్ర్టాల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పడిపోయిన సమయంలోనూ.. తెలంగాణ రాష్ట్రం 6 శాతం వృద�
కేంద్ర మంత్రి నిర్మలకు వినతి హైదరాబాద్, జనవరి 1 : చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ చాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధు లు వ�
GST Collections | డిసెంబర్లో వస్తు సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. వరుసగా ఆరో నెలా జీఎస్టీ రాబడి రూ.లక్ష కోట్లు దాటింది. డిసెంబర్ నెలలో (GST) రూ.1,29,780 జీఎస్టీ రాబడి కోట్లు వచ్చింది. ఇందులో సీజీఎస్టీ (CGST) రూ. 22,578 కోట్లు,
సమీక్షించనున్న పన్నురేట్ల హేతుబద్ధీకరణ కమిటీ వస్త్ర పరిశ్రమపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి తెలంగాణతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ వ్యతిరేకత రావడంతో తాత్కాలిక వెనకడుగు జీఎస�
కొత్త కొలువులివ్వలేదు.. ఉన్నవీ ఊడగొట్టొద్దు పన్ను తగ్గించకుంటే మరో రైతు ఉద్యమమే అదనపు జీఎస్టీతో వస్త్రాల ధరలకు రెక్కలు.. కార్మికులకు ఉపాధి తగ్గుతుంది గుజరాత్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కూడా జీఎస్టీ తగ�