పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం
చేనేత వస్ర్తాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) పూర్తిగా తొలగించాలన్న డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మ
హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు �
జీఎస్టీలో 5 శాతం శ్లాబును ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
రోజువారీ కనీస ఖర్చులకూ మన కుటుంబం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అదనపు ఆదాయం అందితే ఏం చేస్తాం. ఎవరైనాసరే ఆ సొమ్మును ఆ అవసరాల కోసం వెచ్చిస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు.
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
చేనేతపై జీఎస్టీ విధించవద్దని చేస్తున్న పోరాటంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖపై సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలోదేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమక
జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను దేశవ్యాప్తంగా రూ.1.42 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా
అఖిల భారత పద్మశాలి సంఘం వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీకి భారీ వస్త్ర లేఖ రాలేగావ్సిద్ధిలో అన్నాహజారే సంతకం హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగి�
1. ఆర్థిక వ్యవస్థలో టేకాఫ్ స్టేజ్ అంటే? 1) ఎలాంటి మార్పులు లేని దశ 2) స్థిరమైన వృద్ధి ప్రారంభ దశ 3) ఆర్థిక వ్యవస్థ పతన ప్రారంభ దశ 4) ఆర్థిక వ్యవస్థపై అన్ని నియంత్రణలు తొలగించిన దశ 2. దేశంలో ఆర్థిక ప్రణాళికలు భారత ర�
నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి మొదలవుతున్నది. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త నిర్ణయాలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో మార్పులు చోటుచేసుకోన�
వ్యాపారుల ఆస్తులు జప్తు చేయండి అవసరమైతే ఖాతాలు సీజ్ చేయండి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో కరీంనగర్లో సమీక్ష కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పరమై�
ప్రభుత్వ లావాదేవీల కోసం న్యూఢిల్లీ, మార్చి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిరోజైన మార్చి 31న ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు నేపథ్యంలో ఆ రోజు బ్యాంక్లు స్పెషల్ క్లియరింగ్ కార్యలాపాలు నిర్వహిస్తాయ�