కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కిం
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు పాలపై విధించిన పన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పేదల నడ్డి విరుస్తు కేంద్ర ప్రభుత్వం మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: సామాన్యుల నడ్డి విరిచేలా నిత్యావస�
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా
పనీర్, పాలు, పెరుగు, గోధుమ పిండి, బియ్యం మొదలైన రోజువారీ ఆహార పదార్థాలతో సహా అనేక వస్తువులపై ఇటీవల జీఎస్టీ విధించారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు 5 శాతం శ్లాబ్లోకి వస్తాయి. దీని కారణంగా పనీర్, ఇతర పాల ఉత్పత
వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చే
న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్�
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టడం వెనుక గల ఉద్దేశం ఇప్పుడు పూర్తిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నది. బియ్యం, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, రొట్టె పిండి వంటి సామాన్యులు ప్రతిరోజూ వాడే ఆహార పదార్థ�
ఆహార ధాన్యాలతో సహా అన్ని ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్(ప్యాక్ చేయకముందు ఎటువంటి బ్రాండింగ్ లేని) ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రేడర్లు, మండీ వ్యాపారులు శనివారం దే�
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)పెంచడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి�
లగ్జరీ, సిన్ ఉత్పత్తులపై టాప్ జీఎస్టీ శ్లాబ్ 28 శాతాన్ని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. సోమవారంనాడిక్కడ అసోచామ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ మన�