పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
Gutta Sukender reddy | నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కిం
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు పాలపై విధించిన పన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పేదల నడ్డి విరుస్తు కేంద్ర ప్రభుత్వం మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: సామాన్యుల నడ్డి విరిచేలా నిత్యావస�
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా
పనీర్, పాలు, పెరుగు, గోధుమ పిండి, బియ్యం మొదలైన రోజువారీ ఆహార పదార్థాలతో సహా అనేక వస్తువులపై ఇటీవల జీఎస్టీ విధించారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు 5 శాతం శ్లాబ్లోకి వస్తాయి. దీని కారణంగా పనీర్, ఇతర పాల ఉత్పత
వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. కేంద్రం విధానం వల్ల పాలు, పాల ఉత్పత్తి ఉపకరణాల ధరలు పెరగడంపై నిరసనలు చే
న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్�
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టడం వెనుక గల ఉద్దేశం ఇప్పుడు పూర్తిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నది. బియ్యం, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, రొట్టె పిండి వంటి సామాన్యులు ప్రతిరోజూ వాడే ఆహార పదార్థ�