కేంద్రం స్వయంగా చట్టబద్ధ పరిమితిని మించి అప్పులు చేస్తున్నది. మరోవైపు ఈ పరిమితికి లోబడి ఉన్న రాష్ర్టాలను అప్పులు అధికంగా చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనైతిక ధోర
ఆగస్టులో 28 శాతం పెరిగిన పన్ను ఆదాయం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు గత నెలకుగాను రూ.1.43 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,12.020 కోట్లతో పోలిస్తే 28 శాతం అధ
విమాన, హోటల్ టికెట్ రద్దు చేసుకొన్నా వడ్డింపు! కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు టికెట్ రద్దు చేసుకోవటం అంటే కాంట్రాక్టును ఉల్లంఘించినట్టేనట! అందుకే జీఎస్టీ వడ్డన అని వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 29: మొన్నకిమొన
‘మా పాలనలో ఖాదీ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఖాదీ పరిశ్రమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఖాదీకి పూర్వ పూర్వవైభవం తీసుకొస్తున్నాం’.. ఇటీవల గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో నిర�
సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ. అలా�
చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ఎత్తివేతకు మునుగోడు ఉప ఎన్నికను ఒక వేదికగా వినియోగించుకోనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. త్వరలోనే అఖిల భారత పద్మశాలి
న్యూఢిల్లీ, ఆగస్టు 12: నివాస గృహాలను వ్యక్తిగత, కుటుంబ వినియోగానికి అద్దెకు తీసుకుంటే జీఎస్టీ వర్తించబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. గృహ అద్దెలపై 18 శాతం జీఎస్టీ ఉన్నదంటూ వెలువడిన మీడియా వార్�
పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో విన
రేట్లపై పరిమితి ఎత్తివేత విమానయాన సంస్థల నిర్ణయానికే వదిలిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీ విమాన చార్జీలపై గతంలో విధించిన పరిమితుల్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విమాన ప్రయాణాలకు రోజువారీ డిమాండ