జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి నెలకుగాను రూ.1.55 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం ఇది రెండో�
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ల పై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేయాలం టూ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం వస్తు సేవల పన్నును విధిస్తున్
కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక �
మైనర్ ఇరిగేషన్, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్తోపాటు బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు కేంద్రాన్ని కోరారు.
టికెట్ ధర చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో నడిచే మహారాజా ఎక్స్ప్రెస్ టికెట్ ధర జీఎస్టీ మినహా 19.9 లక్షలు. ఇందు�
చేనేతపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేసి నేతన్నకు ఊరట కల్పించాలని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెల రూ.1.46 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుడు నవంబర్లో వసూలైన రూ.1,31,526 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికమన్నది.
చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పన్నును కేంద్రం వెంటనే ఎత్తివేయాలని టీ(బీ)ఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీ-20లోగోను చేనేత వస్త్రంపై తయారుచేసిన చేనేత కళాకారుడ