జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ1.45 లక్షల కోట్ల కంటే ఇది 15 శాతం అధికం.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, పండుగ సీజన్ కూడా తోడవడంతో గత నెల రూ.1.72 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల తర్వా
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు గట్టి షాకే తగిలింది. ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నోటీసులు జారీ అయ్యాయి మరి. ‘ఇప్పటిదాకా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికార వర్గాల ద్వా
ఉప్పుడు బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం వసూలు గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉండటంతోపాటు ధరలు అదుపులో ఉండాలన్న లక్ష్యంతో ఆగస్టు 25న దీనిని విధించింది
‘పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామ�
బోగస్ కంపెనీలను సృష్టించి రూ.45.67 కోట్ల మేరకు జీఎస్టీ రీఫండ్ పొంది భారీ మోసానికి పాల్పడ్డ ఓ ముఠా గుట్టును తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రట్టు చేసింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, కోర్టు ఎదుటు హాజరుపరిచ�
ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ)..జీఎస్టీపై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించబోతున్నది. ఈ నెల 12 నుంచి నాలుగు వారాలపాటు ప్రతి గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తు�
మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకురాలు పంకజ ముండేకు చెందిన చక్కెర ఫ్యాక్టరీలో జీఎస్టీ అధికారులు సోదాలు జరుపడం తీవ్ర చర్చనీయాంశమైంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే సోదాలు జరిపినట్టు అధికారులు చెప్తున్�
Nitin Gadkari | కాలుష్య నియంత్రణకు డీజిల్ వినియోగ వాహనాలపై మరో 10 శాతం జీఎస్టీ పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాస్తానని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్ధలు కొట్టారు.
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్ఠమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకె