కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి జీఎస్టీ కౌన్సిల్ షాకిచ్చింది. గుజరాత్ జీఎస్టీ ఆథార్టీ రూ.173.9 కోట్ల పన్ను డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుపై సంస్థ అప్పిలేట్ ఆథార్టీకి వెళ్లనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జనవరి 3: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి జీఎస్టీ కౌన్సిల్ షాకిచ్చింది. గుజరాత్ జీఎస్టీ ఆథార్టీ రూ.173.9 కోట్ల పన్ను డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుపై సంస్థ అప్పిలేట్ ఆథార్టీకి వెళ్లనున్నట్లు ప్రకటించింది.