ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మారెట్ అనే నినాదంతో ప్రవేశపెట్టిన జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందని, పాత పన్నుల విధానంలో ఉన్న సంక్లిష్టతలను తొలగించి, పారదర్శకమైన డిజిటల్ ఆర్థి�
భారతదేశ సామాజిక రంగ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ప్రస్తుతం దాదాపు 90 శాతంగా ఉంది. గత దశాబ్ద కాలంగా ఈ వాటాలో పెద్దగా మార్పు లేనప్పటికీ కేంద్రం వాటా మాత్రం గణనీయంగా తగ్గిందని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిట�
తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ భారీ జీఎస్టీ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ సంస్థలను సృష్టించి కోట్లాది రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందిన ఆరోపణలపై షా బ్యాటరీస్ డైరెక్టర
హెల్మెట్లు, అంబులెన్స్లతోపాటు అత్యవసర వైద్య పరికరాలపై జీఎస్టీని తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయాలని ప్రధాని మోదీకి గ్లోబల్ రోడ్ సేఫ్టీ బాడీ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్(ఐఆర్ఎఫ్) సూచించింది.
ట్రాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ టఫే ట్రాక్టర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2,14,961 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.
ఎయిర్ కండిషనర్ల(ఏసీ) ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో దేశవ్యాప్తంగా ఏసీ ధరలు భారీగా పెంచుతున్నాయి.
దేశంలో మరో భారీ స్కామ్ బట్టబయలైంది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖను రెస్టారెంట్లు బురిడీ కొట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది మరి. ఆరేండ్లుగా జరుగుతున్న ఈ మోసాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఐటీ అధికా
India's economy : 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతం ఉండొచ్చని భారత గణాంకాల సంస్థ (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ)) అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి చివరినాటికి ముగియనున్న సంగతి తెలిసిం
‘తెలంగాణ వస్తు, సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో సీఎం రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు.
Delhi High court : ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఎమర్జెన్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫయ
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి భారీ సంస్కరణలకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని సెబీ చైర్మన్ తుహ�
వచ్చే ఏడాది జనవరి నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. మెమొరీ చిప్ల ధర అనూహ్యంగా పెరగడం, రూపాయి విలువ తగ్గి డాలర్తో రూపాయి మారకం విలువ 90 రూపాయలను దాటిన కారణంగా టీవీల ధరలు జనవరి నుంచి 3-4 శాతం పెరుగనున్నాయి.
ప్రతి పథకం ఒక చరిత్ర. ప్రతి అడుగు ఒక విప్లవం. ప్రతి నిర్ణయం ఒక సంచలనం. దేశంలో 29వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ.. కేసీఆర్ సర్కారు పాలనలో సమ్మిళితాభివృద్ధిని సాధించింది.
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�