విద్యార్థుల కోచింగ్ ఫీజ్పై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రం ఈ బడ్జెట్లో దానికి మినహాయింపు ఇస్తుందని విద్యార్థులు ఆశించారు. అయితే ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చే
మీరు వాకింగ్కు వెళ్లిన ప్రతీసారి, డాక్యుమెంట్ను ప్రింట్ తీయించుకున్న ప్రతీసారి లేదా సాదాసీదాగా చెప్పాలంటే.. మీ శరీరాంగాలు సజావుగా కలిగి ఉన్నందుకు మీపై పన్ను విధిస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుక�
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న అసంఘటిత రంగం 2016 నుంచి దారుణంగా దెబ్బతిన్నదని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. అయితే చివరి రోజున మాత్రం మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సూచీలు నయా ఆల్టై
వేతన జీవుల కోసం పన్ను రిబేటును పెంచాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మ్రంతి నిర్మలా సీతారామన్తో వివిధ వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు భేట�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. రైల్వే ప్లాట్ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపునిస్తూ కౌన్సి�
Nirmala Sitaraman | పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) ఈ నెలలో నిర్వహించనున్నారు.
హెల్మెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎత్తివేయాలని బుధవారం జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలను అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య (ఐఆర్ఎఫ్) కోరింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం జీఎస్టీ పడుతున్�
ప్రభుత్వ కార్యాలయాలు అంటే సామాన్యులు జంకుతున్నారు. ఏదైనా పనికోసం దరఖాస్తు చేస్తే రోజులు..నెలల తరబడి పెండింగ్లో పెట్టి చివరకు కొర్రిలు పెట్టి ఈ పనికాదని ఖరాకండిగా చెబుతున్నారు. ఇది సాధారణంగా ప్రభుత్వ అ�
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే�
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించా