Delhi High court : ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఎమర్జెన్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫయ
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి భారీ సంస్కరణలకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని సెబీ చైర్మన్ తుహ�
వచ్చే ఏడాది జనవరి నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. మెమొరీ చిప్ల ధర అనూహ్యంగా పెరగడం, రూపాయి విలువ తగ్గి డాలర్తో రూపాయి మారకం విలువ 90 రూపాయలను దాటిన కారణంగా టీవీల ధరలు జనవరి నుంచి 3-4 శాతం పెరుగనున్నాయి.
ప్రతి పథకం ఒక చరిత్ర. ప్రతి అడుగు ఒక విప్లవం. ప్రతి నిర్ణయం ఒక సంచలనం. దేశంలో 29వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ.. కేసీఆర్ సర్కారు పాలనలో సమ్మిళితాభివృద్ధిని సాధించింది.
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లకు బ్రేక్పడింది. గత నెలకుగాను రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జీఎస్టీ రే
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ , హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఊగిసలాటకు లోనైనా చివరకు లాభాలనే అందుకున్నాయి. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 474.75 పాయింట్లు పెరిగి 85,706.67 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
రాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ, అప్పు లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 33.49 శాతమే వచ్చింది.
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్గా దూసుకెళ్తే, రేవంత్రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గించడంతో రెండు నెలల క్రితం వాహన ధరలను భారీగా తగ్గించిన సంస్థ..ఈసారి ఏకంగా పలు మాడళ్లపై లక్ష రూపాయల వరక
నాన్-బ్యాంకింగ్ సేవల సంస్థ బజాజ్ ఫైనాన్స్ భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ పండుగ సీజన్లో సంఖ్యపరంగా చూస్తే 27 శాతం వృద్ధిని సాధించిన సంస్థ..విలువ పరంగా చూస్తే మాత్రం 27 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట
Bajaj Finance | భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ రుణదాత, బజాజ్ ఫిన్సర్వ్లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ పండుగ సీజన్లో వినియోగ ఫైనాన్స్లో పెరుగుదల కనిపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల ఒత్తిడి నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సూచీలకు ఒడిదొడుకులు తప్పట్లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుత�