స్పీడ్ పోస్ట్ చార్జీలను తపాలా శాఖ సవరించింది. సేవలను మెరుగుపర్చడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, కొత్త విధానాలు అమలు చేయడం తదితర కారణాల వల్ల చార్జీలను సవరించినట్టు తెలిపింది.
Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్�
Digital transactions | కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించిన (GST cuts) విషయం తెలిసిందే. కొత్త రేట్లు ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వినియోగదారుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
జీఎస్టీ పేరుతో కేంద్రం ప్రభుత్వం దేశ ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయాలు వసూలు చేసిందని, కానీ.. పేదలు, నిరుపేదల, మధ్య తరగతి ప్రజలు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వ�
జీఎస్టీ తగ్గించడం ద్వారా తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు రూ.5 వేలు మిగిల్చామని బీజేపీ ఎంపీ అర్వింద్ అంటుండు. అంటే ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.5 వేల చొప్పున గత తొమ్మిదేండ్లలో రూ.5.40 లక్షలు జీఎస్టీ పేరిట దోచ�
‘తొమ్మిదేండ్ల క్రితం కేంద్రంలోని ఇదే బీజేపీ సర్కార్ జీఎస్టీని తెచ్చి రూ.100 లక్షల కోట్ల దోపిడీ చేసింది. అందులో కొంత తగ్గించి మెహర్బానీ చేసినట్టు ఇప్పుడు ప్రధాని మోదీ ఫొజులు కొడుతున్నారు.
GST | స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్లు డెలివరీ ఫీజు కింద 18 శాతం కొత్తగా జీఎస్టీ వసూలు చేయడం మొదలుపెట్టడంతో కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన ‘దెయ్య�
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతే వెంటనే 1915 టోల్-ఫ్రీ నంబర్, 880000 1915కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది.
జీఎస్టీ తగ్గింపు వల్ల ఆర్థిక నష్టాన్ని రాష్ర్టాలపై పడేసి తాను మాత్రం పన్నులు తగ్గించిన ఘనతను కేంద్రం కొట్టేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
వస్తు సేవల పన్ను (GST) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మరి కొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు శ్లాబుల (5, 12, 18, 28) విధానంలో రెండింటిని (12, 28) కేంద్రం తొలగించిన విషయం త
ఈ పండక్కి కారో, బైకో కొనాలనుకున్నారా? ఏటా ఈ సీజన్లో ఆటో సంస్థలిచ్చే ఆఫర్లకుతోడు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు కూడా కలిసొస్తుందని ఈ నెల 22 తర్వాత కొందాంలే అనుకొని ఆగిపోయారా? అయితే మీ ఆశలు అడియాసలే కావచ