జీఎస్టీలో (వస్తు, సేవల పన్ను) తీసుకొచ్చిన సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట కల్పించామని కేంద్రంలోని మోదీ సర్కారు ఊదరగొడుతున్నది. అయితే కేంద్రం జీఎస్టీ బాదుడుతో చదువులు మరింత భారం కానున్నాయి. బాల్ పాయింట్
ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సబ్బులు, షాంపో, టూత్పెస్ట్, షేవ్ లోషన్స్ మరింత చౌక కానున్నాయి.
సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గిస్తూ తామేదో గొప్ప పని చేశామని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నద�
పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కొత్త ధరలను మదర్ డెయిరీ ప్రకటించింది. జీఎస్టీ సంసరణలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త ధరలు ఈనెల 22నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
Mother Dairy | వస్తు సేవల పన్ను (GST) రేట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ డెయిరీ సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) తాజాగా కీలక ప్రకట�
కార్లపై రుణాలు తీసుకోవాలనుకుంటున్నవారు బ్యాంకులకు షాకిస్తున్నారు. రుణాలు మంజూరైనప్పటికీ రద్దు చేసుకుంటున్నారు. కార్లపై జీఎస్టీ తగ్గుతుండటంతో ధరలు భారీగా దిగనుండటమే కారణం. 1,200 సీసీ ఇంజిన్ కలిగిన కార్ల
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసిందని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు కంజుల మోహన్ రెడ్డి అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును బొంబాయి హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ శుక్రవారం వెలువరించింది. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద చేపట్టే భవన నిర్మాణాలకు జీఎస్టీ వర్తి
హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తన వాహన ధరలను తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా 350 సీసీ వరకు మాడళ్ల ధరలను రూ.18,800 కోత పెట్టింది.
ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష�
MRP | తయారీదారుల వద్ద ఉన్న పాత స్టాక్కు గరిష్ఠ రిటైల్ ధరను సవరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో కొనుగోలుదారులు కొత్త స్టాక్ వచ్చేంత వరకు వేచి చూడకుండా, పాత స్టాక్కు మారిన ధరతో కొన�
ప్రస్తుతం ఎలివేటర్లపై ఉన్న 18శాతం జీఎస్టీపై పునరాలోచించి దానిని తగ్గించాలని తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్(టీఈఏ) అధ్యక్షుడు చల్లా అవినాశ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది.