రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును బొంబాయి హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ శుక్రవారం వెలువరించింది. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద చేపట్టే భవన నిర్మాణాలకు జీఎస్టీ వర్తి
హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తన వాహన ధరలను తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా 350 సీసీ వరకు మాడళ్ల ధరలను రూ.18,800 కోత పెట్టింది.
ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చిన మోదీ సర్కారు.. రాష్ర్టాల ఆదాయానికి గండికొట్టింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న దాదాపు 10 పన్నులను ఎత్తివేయించి నష్టపరిహారం చెల్లిస్తామని మాయమాటలు చెప్పింది. నమ్మిన రాష�
MRP | తయారీదారుల వద్ద ఉన్న పాత స్టాక్కు గరిష్ఠ రిటైల్ ధరను సవరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో కొనుగోలుదారులు కొత్త స్టాక్ వచ్చేంత వరకు వేచి చూడకుండా, పాత స్టాక్కు మారిన ధరతో కొన�
ప్రస్తుతం ఎలివేటర్లపై ఉన్న 18శాతం జీఎస్టీపై పునరాలోచించి దానిని తగ్గించాలని తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్(టీఈఏ) అధ్యక్షుడు చల్లా అవినాశ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది.
బీడీలపై ఉన్న జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చౌకైన బీడీల వల్ల వాటి వినియోగం పెరుగుతుందని.. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల్లో ఇది పెరిగి ద�
ఆరు శ్లాబ్ల జీఎస్టీని రెండు శ్లాబ్లుగా ఆకర్షణీయంగా మారుస్తామని ప్రధాని ఇటీవల వాగ్దానం చేశారు. కానీ, తాజాగా జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు జీఎస్టీని కఠినమైన ఐదు శ్లాబ్లు�
ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మినహాయిస్తూ జీఎస్టీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోగా ఇది చారిత్రాత్మకమని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నది.
Nag Ashwin |కేంద్ర ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.100లోపు టికెట్లపై 12% నుంచి 5%కు జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సినీ పరిశ్రమలో ఆనందాన్న
ఇటీవలి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణల్లో కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్నిచ్చింది. కూల్డ్రింక్స్, ఐస్డ్ టీలు, ఎనర్జీ బేవరేజెస్, ఇతర చక్కెర ఆధారిత శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరమన్నదే అది.