వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని హేతుబద్ధీకరించనున్నారు. దీంతో ఇప్పుడున్న ట్యాక్స్ స్లాబులు సగానికి తగ్గిపోనున్నాయి. 2 పన్ను రేట్లనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి. ఈ మేరకు కేంద్ర ఆర్థ�
స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ.. వస్తు,సేవల పన్ను (GST) విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వె�
రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) లోని తొలి 4 నెలల్లో (ఏప్రిల్-జూలై) జీఎస్టీ వసూళ్లు కేవలం రూ.14,561 కోట్లకు చేరాయి. నిరుడు వసూలైన రూ.14,203 కోట్లతో పోలిస్తే 3% మా�
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఐదేండ్ల కాలంలో కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) ఫీల్డ్ అధికారులు దాదాపు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతల్ని గుర్తించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం అల్పాదాయ వర్గాలవారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది.
బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఏ వస్తువును కొన్నా జీఎస్టీ పేరిట పన్ను వాత. బండి కొనాలంటే లైఫ్ ట్యాక్స్. పెట్రోల్ కొట్టించాలంటే వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్. బండితో రోడ్డు మీదకు వెళ్దామంటే టోల్ ట్యాక్�
వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలపై ట్యాక్స్ల భారం నానాటికీ తీవ్రమవుతూ వస్తున్నది. 2017-18లో రూ. 7.41 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. 2024-25 నాటికి 22 లక్షల కోట్లకు చేరాయి. ఈ 8 ఏండ్లలో ఒక్కో భారతీయ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోనే ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన రూ.2,738.90 కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్తో పోలిస్తే రెవెన్యూ లోటు రూ.5,037.39 కోట్�
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు భారీ ఊరట లభించింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలానికి సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ క్లీన్చిట్ ఇచ్చింది.
22 ఏండ్లు కష్టపడాల్సిందే..: 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ‘వికసిత్ భారత్' పేరిట ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక పరిమాణం విషయంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిల