ఆతిథ్య రంగంలో పన్నులు ఎక్కువగా విధిస్తున్నారని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పర్యాటకులను భారత్ విశేషంగా ఆకర్షించగలదని, అయితే అధిక పన్ను�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.
ఏ ఫెడరల్ వ్యవస్థలోనైనా పన్నుల ఆదాయ పంపిణీ వ్యవస్థ ఎంతో కీలకం. ఇది ఆర్థిక సమతుల్యతను కల్పించడమే కాకుండా ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది.
KTR | జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్త�
కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. జీఎస్డీపీ వృద్ధిరేటులో మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా మారింది. అయితే, ఇదంతా గతం. 15 నెలల
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో రూ.1.96 లక్షల కోట్లమేర వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఈస్టిండియా పాలకులు భారతదేశాన్ని నాడు తమ వలస (బానిస) దేశంగా రూపొందించుకున్నారు. అంటే పాలిచ్చే పాడి ఆవుగా తమ గాటన కట్టేసుకున్నారు. భారతీయులనే లేగదూడల గొంతు తడుపుతూ కడవల కొద్దీ పాలు పితికి తమ దేశానికి కబళిం�
బీమా ప్రీమియం చెల్లింపుదారులకు త్వరలో ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీమా ప్రీమి యం వసూళ్లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించే విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్త
జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో 25,397 జీఎస్టీ ఎగవేతలకు పాల్పడగా, వీటి విలువ రూ.1.95 లక
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని ఏడాది క్రితం చెప్పిన మాట ఇవాళ అక్షరాలా నిజమైందన్నారు. �
రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం.. కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా.. తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్�