ధూమపాన ప్రియులకు చేదువార్త. త్వరలో సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూడటానికి కేంద్రం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని పెంచాలని యోచిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ 28 శాతం, ఇతర �
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థకు ఏడేండ్లకుగాను 105.42 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) డిమాండ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయా రాష్ర్టాల్లోని కార్యకలాపాలకు సంబంధించి ప
దేశీయ ఆటోరంగ దిగ్గజం, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్కు రూ.456.06 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు వచ్చింది. రాజస్థాన్లోని అల్వార్ సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ నుంచి ఈ తాఖీదులు అందాయి.
AP Dy CM Pawan Kalyan | సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది.
జీఎస్టీ రేట్లను హేతుబద్ది కరించడంతో పాటు కొత్తగా పలు ఉత్పత్తులపై 35 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని దేశీయ రిటైలర్ అసోసియేషన్..కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్కు సూచించింది.
GST | వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో కొత్తగా మరొకటి రాబోతున్నదా? ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం శ్లాబులకుతోడు ప్రత్యేకంగా గరిష్ఠ శ్రేణిలో మరో శ్లాబు ఉండబోతున్నదా? అంటే.. అవుననే సమాధానాలే కేంద్ర ప్రభుత్వ వర్గాల
Cigarette Prices | సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతోపాటు శీతలపానియాల ధరల మరింత పెరగబోతున్నాయి. జీఎస్టీ పన్నురేటు హేతుబద్దీకరణలో భాగంగా ప్రస్తుతం వీటిపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 35 శాతానికి పెంచాలని బీహార్ డిప్యూట
బీమా ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తివేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. దీంతోపాటు బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ దేశ
గడిచిన ఐదేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో రూ.3,330 కోట్ల విలువైన క్లెయింలను సెటిల్మెంట్ చేసినట్లు స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ తెలిపారు.
పౌల్ట్రీ ఉత్పత్తులపై జీఎస్టీ పేరుతో ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా పన్నులు వసూలు చేస్తున్నాయని, దీంతో ఈ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అ�
చిట్ఫండ్ సంస్థల రుసుములు, ఆదాయంపై ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ఫండ్స్ నేతలు విజ్ఞప్తి చేశారు.