Discounts on New Car | కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకు శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఒకేసారి భారీగా రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు ఏ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తన తొలి ఇథనాల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారైన వ్యాగన్ఆర్ మాడల్ను పరిచయం చేసింది.
కార్ల అమ్మకాలు గత నెలలో జోరుగా సాగాయి. మేలో మారుతీ సుజుకీ, కియా ఇండియాలైతే రికార్డు సేల్స్ను నమోదు చేశాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ సంస్థ విక్రయాలు మునుపెన్నడూ లేనివిధంగా 1,93,535 యూనిట్లుగా ఉన్నా�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అన్ని రకాల మాడళ్లపై రూ.2 లక్షలకు పైగా రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది.
గత నెల ఏప్రిల్లో వాహన విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ 4.5 లక్షలుగా ఉన్నట్టు అంచనా. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా తదితర కంపెనీల కార్లకు భారీగా డిమాండ్ కనిపించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రికార్డును సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 23.4 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే �
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..కొనుగోలుదారులకు షాకివ్వబోతున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడంతో ఇప్పటికే పలు వాహన సంస్థలు ధరలు ప�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన పలు మాడళ్లపై రూ.2 లక్షల వరకు రాయితీని కల్పిస్తున్నది. వీటిలో ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ స్పీడ్ పెంచింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఐదు నుంచి ఆరేండ్ల కాలంలో ఏడు నయా ఎస్యూవీలను విడుదల చేయనున్నట్టు కంపె
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఇండియా.. ప్రీమియం రిటైల్ చెయిన్ నెక్సాను భారీ స్థాయిలో విస్తరించబోతున్నది. 2030-31 నాటికి దేశవ్యాప్తంగా నెక్సా స్టూడియోల సంఖ్యను 700కి పెంచబోతున్నట్టు కంపెనీ సీని�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లోకి ఎట్టకేలకు ప్రవేశించింది. కిందటేడాది చివర్లో ప్రదర్శించిన తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఈ-విటారాను దేశీయ మార్కెట్కు పరిచయం చ