మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్ వాహన విక్రయాలు గత నెల మార్చిలో క్షీణించాయి. మంగళవారం విడుదలైన వివరాల ప్రకారం దేశీయంగా మారుతీ అమ్మకాలు నిరుడు మార్చిలో 1,52,718 యూనిట్లుగా ఉంటే.. ఈసారి 1,50,743 యూనిట్లే. ఆల్టో, ఎస్-ప
దేశంలో కార్ల ధరలు మరింత పెరగబోతున్నాయి. రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికమవుతుండటంతో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ లాంటి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజా�
Vehilcles price | టాటా మోటార్స్ (TATA Motors) కంపెనీకి చెందిన కమర్షియల్ వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. భారత మార్కెట్ (Indian Market) లో వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.
పాత, కొత్త వాహనాలపై రుణాలు అందించడానికి హీరో ఫిన్కార్ప్తో మారుతి జట్టుకట్టింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
Maruti Suzuki Ertiga | దేశంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. ఈ కారు ధర ఈ నెల నుంచి రూ.15 వేలు పెరిగింది.
Maruti Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మిడ్ సైజ్ ఎస్యూవీ కారు గ్రాండ్ విటారాపై రూ.1.40 లక్షలు డిస్కౌంట్ ప్రకటించింది.
Suzuki Jimny | మారుతి సుజుకి ఆఫ్రోడ్స్ ఎస్యూవీ 5-డోర్ జిమ్నీకారుకు జపాన్లో అనూహ్య గిరాకీ పెరిగింది. ఆవిష్కరించిన నాలుగు రోజుల్లో 50 వేల బుకింగ్స్ నమోదు కావడంతో సుజుకి మోటార్ కార్పొరేషన్ ముందస్తు బుకింగ్స్�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 16 శాతం ఎగిసి రూ.3,727 కోట్లుగా ఉన్నది. మునుపు రూ.3,207 కోట్లేనని సంస్థ ప్రకటించింది
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..నూతన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అన్ని రకాల వాహన ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
Maruti e-Vitara | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఈ-విటారా (e-Vitara) కారును భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించింది.
eVITARA: మారుతీ సుజుకీ నుంచి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. తొలి బ్యాటరీ కారు ఈ-విటారాను ఇవాళ ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఢిల్లీలో జరిగిన ఈమెంట్లో ఆ కారును ప్రదర్శించారు. వంద దేశాలకు ఆ కారును ఎగమతి చేయనున్
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఒకవైపు ధరలు పెంచుతూనే మరోవైపు ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. నూతన సంవత్సరంలో నెక్సా షోరూంలో పలు
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గడిచిన సంవత్సరానికిగాను దేశీయంగా 43 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ టాప్గేర్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న సంస్థ..కొత్త ఏడాదిలో నయా మాడళ్లను విడుదల చేయబోతున్