కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గిస్తూ నిర�
దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలకు డిమాండ్ క్రమంగా పడిపోతున్నది. గత నెలకుగాను కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ అమ్మకాలు రెండంకెల వరకు పడిపోయాయి. కానీ, మహీంద్రా అండ్ మ�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోయిన కంపెనీకి బ్రేక్లు పడ్డాయి. సంస్థకు మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఒక్క శాతం తగ్గి రూ.3,911 కోట్లకు ప�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్డేటెడ్ గ్రాండ్ విటారాను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.11.42 లక్షలు కాగా, గరిష్ఠంగ�
దేశీయ రోడ్లపైకి మరో నాలుగు కొత్త మాడళ్లు దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతితోపాటు ఎంజీ, వొల్వో, కియాలు తమ కొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రెండు మాడళ్ల ధరలను పెంచింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్ సెడాన్ ధరలను రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.,
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఒకవైపు ధరలు పెంచుతూనే మరోవైపు ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. నూతన సంవత్సరంలో నెక్సా షోరూంలో పలు
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..వ్యాగన్ఆర్ వాల్ట్ ఎడిషన్గా విడుదలచేసింది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.5,65,671గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ
కార్ల తయారీలో సంస్థమారుతి సుజుకీ నూతన వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ప్రస్తుత నెలలో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంటుందన్న అంచనాతో సంస్థ వినూత్న ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింద�
కార్ల గురించి లక్షలాది సినిమాలు ఉన్నాయని, అయితే వాటి తయారీ గురించి వివరంగా తెలిపే సినిమాలు లేవని డోగ్డిజైనర్ తన ట్వీట్లో ఆరోపించారు. హై వాల్యూమ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎంత కష్టమో ప్రపంచానికి తెలియజేయ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి జీఎస్టీ కౌన్సిల్ షాకిచ్చింది. గుజరాత్ జీఎస్టీ ఆథార్టీ రూ.173.9 కోట్ల పన్ను డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుపై సంస్థ అప్పిలేట్ ఆథార్టీకి వెళ్లనున్�