తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. రూ.2.5 లక్షల కనీస ఆదాయ స్లాబ్ను పెంచకుండానే కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పేదలను దోచుకునే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై సెల్ఫీ తీసుకోవటాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా? అని ప్రశ్న�
జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఓ కాలేజీ విద్యార్థికి ఐటీ శాఖ, జీఎస్టీ నుంచి రూ.46 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. షాక్కు గురైన విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.
జీఎస్టీ రిఫండ్స్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కేసుల్లో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో మోసం జరిగి ఉంటుందని, ఇది పూర్తిస్థాయి దర్
మద్యం అమ్మకాలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా ఐఎంఎల్ డిపో ఎదుట మద్యం షాపుల నిర్వాహకులు శనివారం నిరసనకు దిగారు. వ్యాపారులు మద్యం కొనుగోళ్లను నిలిపివే
Tonique Liquor | టానిక్ లికర్ గ్రూప్స్పై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లో టానిక్ గ్రూప్కు 11 ప్రాంచైజీలు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నది.
Heath insurance | ఆరోగ్య బీమా, మైక్రోఇన్సూరెన్స్పై పన్ను భారం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలపై ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ.. హెల్త్ ఇన్సూరెన్స్, మైక్రోఇన్సూరెన్స�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.1.72 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో వసూలవడం ఇది ర�