Kamareddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత పనితీరును
అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి రాగానే అన్ని వర్గాలతోపాటు రైతన్న జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడు వారాల నుంచే రైతులు వరి కోతలు మొదలు పెట్టగా, ప్రభుత్వం మాత్రం తాపీగా నాలుగు రోజుల కిత్రమే కొనుగోళ్లను ప్రారంభించింది.
సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నా�
వాన కాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం
కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్లో 4లక్షల టన్నుల ధాన్య సేకరణను లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గన్నీ బ్యాగులు, టార
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులున్నది వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మీడియాత�
రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం ఇటు ప్రభుత్వ, అటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండానే వారి శాఖలపై ముఖ్యమంత్రి సమ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు
వేరుశనగ పంటను అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే వ్యాపారులు కొంటలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామానికి చెంది�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాకు బోనస్గా రూ.500 ఇస్తామని రైతులకు హా మీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారం వచ్చిన వంద రోజుల్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలపై బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్లో వ్యా పారులు, మిల్లర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.