రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్ల�
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండలం అంగడిపేట గ్�
జిల్లాలో మరో వారంలో యాసంగి కోతలు ప్రారంభం కానుండగా, యంత్రాంగం కొనుగోళ్ల ఊసెత్తడం లేదు. ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉండగా, ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం..
ధాన్యం కొనుగోలు చేయకుండా మిలర్లు ఇబ్బందులు పెడుతుండడంతో విసుగెత్తిన రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శెట్టిపాలెం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో 18 మిల్లులు ఉన్నాయి. మిల్�
కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా, కొనుగోళ్లు 58 శాతానికి మించలేదు. ఈ వానకాలం సీజన్లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేసినా.. ఇప్పటి వరకు కొన్నది 2.31 మెట్రిక్
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ వానకాలం సీజన్లో 91.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం.
ధాన్యం కొనుగోళ్ల వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడ్తుందన్న భయమో, ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘నో డాటా అవైలబుల్' అన�
Kamareddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత పనితీరును
అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి రాగానే అన్ని వర్గాలతోపాటు రైతన్న జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడు వారాల నుంచే రైతులు వరి కోతలు మొదలు పెట్టగా, ప్రభుత్వం మాత్రం తాపీగా నాలుగు రోజుల కిత్రమే కొనుగోళ్లను ప్రారంభించింది.
సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నా�