జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒక్కసారి కూడా యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మంత్రులు సమీక్ష చ�
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైస్ మిల్ యజమానులకు సూచించారు. ఖానాపూర్లోని పలు రైస్మిల్లులను ఆమె బుధవారం తనిఖీ చేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరులోని ఐకేపీ �
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. పదిరోజుల కిందట అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కా�
బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం సేకరణ నిలిచిపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యార్డులో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో లారీల కొరత కారణంగా ధాన్యం సేకరణ నిలిపివేయడంతో రైతులు అసహ�
చుంచుపల్లి మండలంలోని పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎఫ్ఏక్యూ (ఫెయిర్ అవరేజ్ క్వాలిటీ) విధానం కారణంగా ధాన్యం కొనుగోళ్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తేమ శాతం 17
వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో ధాన్యం కొన�
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రెండున్నరేళ్లుగా సీజన్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఇప్పుడా అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి కోసి నె�
ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు మల్లాపురంలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని మల్లాపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే విషయంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొకజొన్న సేకరణపై మంగళవారం సీఎం హైదరాబాద్ నుంచి మంత్రులు, రాష్ట్రస్థాయి సీనియ�
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దిగుబడుల కొనుగోలులో తాత్సారంపై తీవ్రంగా మండిపడ్డారు.
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్, అన్లోడింగ్లో తీవ్ర జాప్యం.. అధికారులు వెంటవెంటనే లోడింగ్కు ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ లారీ యజమాని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం జనగామ వ్యవసాయ మ�