వాన కాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం
కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్లో 4లక్షల టన్నుల ధాన్య సేకరణను లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గన్నీ బ్యాగులు, టార
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులున్నది వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మీడియాత�
రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం ఇటు ప్రభుత్వ, అటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండానే వారి శాఖలపై ముఖ్యమంత్రి సమ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు
వేరుశనగ పంటను అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే వ్యాపారులు కొంటలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామానికి చెంది�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాకు బోనస్గా రూ.500 ఇస్తామని రైతులకు హా మీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారం వచ్చిన వంద రోజుల్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలపై బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్లో వ్యా పారులు, మిల్లర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుక�
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
ఇతర రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కానీ మన రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన�
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ.. రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ని