ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుక�
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
ఇతర రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కానీ మన రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన�
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ.. రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ని
నిర్మల్ :ఈ నెలాఖరు లోగా యాసంగికి సంబంధించి ధాన్య కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో పౌరసరఫరా
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం అన్లోడింగ్కు మిల్లర్లు �
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది మోసమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నలే అని, అలాంటి అన్నదాతల విషయంలో కేంద్రం అవలంబిస్త�
పలు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,700 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 37 లక్ష
ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్ పోడియం వద్ద ధర్నాతో దద్దరిల్లిన ఉభయ సభలు రైతుల పక్షాన నిలిచిన ఎంపీలకు వెల్లువెత్తుతున్న రైతుల మద్దతు టీఆర్ఎస్�
ఎంపీ రంజిత్ రెడ్డి | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 377 నిబంధన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొ
మంత్రి గంగుల | రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి స�
Minister Indrakaran reddy | వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో