అధికారులతో సమీక్షించి ధాన్యం కొనుగోలులో వేగం పెరిగేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.
గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో కరకగూడెం మండల వ్యాప్తంగా కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశార�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వద్ద పడిగాపులు పడుతున్న అన్నదాతలు.. గురువారం సాయంత్రం అకాల వర్షంతో ఆగమాగమయ్యారు. కల్లాల్లో పోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అనేక తంటాలు పడ్డారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షార్పణం అవుతుంటే.. అటు అధికారులు, ఇటు వ్యవస్థల నిర్లక్ష్యంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో
చుంచుపల్లి మండలంలోని పెనగడప పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రోడ్లపైనే కొనుగోలు చేపట్టేందుకు
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాం టాలను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం రాశులను బీఆర్ఎ
అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్.. అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చర్ల మండలం సత్యనారాయణపురంలో ఏ�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదని, మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కోదండాపురం ధాన్యం కొనుగో�
ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని బుర్రకాయలపల్లి లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్�
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి డిమాండ్ చేశారు.