జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే కోతలు పూర్తయినా కొనుగోళ్లు మాత్రం పూర్తి కాలేదు. 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసా�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడించారు. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతుల�
నల్లగొండ జిల్లా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి డిమండ్ చ
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేట్లు లేవు. నారు పోయడం మొద లు.. ఎరువులు, వాతావరణ పరిస్థితులు ఇలా అన్ని అంశాల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో వడ్లు అమ�
‘ధాన్యమో.. రామచంద్రా.. ఇంకెప్పుడు ధాన్యం కొంటారు’ అంటూ అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేక దిగాలు చెందుతున్నారు. సర్కారు నిర్ల�
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని ఖుదాభక్షిపల్లి, శివన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల
జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మా ర్కెట్కు తరలుతున్నది. కోతలు పూర్తై ధాన్యాన్ని కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్నా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు.
మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, నాలుగు రోజులు కలెక్టర్ సెలవుపై వెళ్తే ఇన్చార్జిగా ఏ అధికారికి బాధ్యతలు అప్పగించరా? అని మెదక్ ఎమ�
“మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ.. రేవంత్రెడ్డికి రైతుల మీద లేదు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేయకపోవడం సిగ్గుచేటు.. రైతులకు గన్నీ బస్తాలు ఇవ్వడం లేదు.. ఏ గ్రేడు వడ్లకు.. బీ గ్రేడ్ ధర చెల్లిం�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కన్నీళ్లు తప్పడం లేదు. రేవంత్రెడ్డి సర్కార్ సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి �
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు, కార్