నిర్వాహకులు త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల, చండూరు, గుండ్రపల్లి, బంగారిగడ్డ, పుల్లె
Siddipet |ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ఏర్పాటు చేసిన పీసీఏఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు క
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకపోవడంపై బుధ�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్ల�
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండలం అంగడిపేట గ్�
జిల్లాలో మరో వారంలో యాసంగి కోతలు ప్రారంభం కానుండగా, యంత్రాంగం కొనుగోళ్ల ఊసెత్తడం లేదు. ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉండగా, ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం..
ధాన్యం కొనుగోలు చేయకుండా మిలర్లు ఇబ్బందులు పెడుతుండడంతో విసుగెత్తిన రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శెట్టిపాలెం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో 18 మిల్లులు ఉన్నాయి. మిల్�
కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా, కొనుగోళ్లు 58 శాతానికి మించలేదు. ఈ వానకాలం సీజన్లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేసినా.. ఇప్పటి వరకు కొన్నది 2.31 మెట్రిక్
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ వానకాలం సీజన్లో 91.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం.
ధాన్యం కొనుగోళ్ల వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడ్తుందన్న భయమో, ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘నో డాటా అవైలబుల్' అన�