రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. హమాలీ (తూకం వేయడం, సంచులు కుట్టడం, తూకం వేసిన ధాన్యం లారీలకు ఎత్తడం)పేరిట క్వింటాకు రైతుల నుంచి రూ.50 వసూ�
Suicide Attempt | జిల్లాలోని లింగాల ఘనపురం మండలం ఏనెభావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం పై మనస్తాపానికి గురైన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో తూకం చేయకుం�
రైతులు తమ పంటను కొనుగోలు చేయాలని జనగామ జిల్లా వడ్లకొండలో పోలీసుల కాళ్లపై పడి వేడుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే తన గుండె తరుక్కుపోయిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ �
‘సార్ వారం రోజుల నుంచి ధాన్యం కొంటలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన వడ్లు ఎండకు ఎండుతున్నయి.. వానకు తడుస్తూ మొలకొస్తున్నయ్.. బాంచెన్ కాల్మొక్తా.. జర వడ్లు కొనండి సార్' అని రైతులు పోలీసు అధికారి కాళ్
ఖమ్మం జిల్లా పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యానికి మిల్లర్లు తరుగు తీస్తున్నారన్న విషయాన్ని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్గా తీసుకున్నారు. తరుగు, అదనపు �
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత సతమతమవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రా�
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లను కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట క్లస్టర్ పరి�
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా కాంటా చేయడంలేదని, కాంటా చేసినా లారీలు రాక ధాన్యం తరలించడంలేదని ఆగ్రహించిన మండలంలోని మాల్తుమ్మెద గ్రామ రైతులు రోడ్డెక్కారు. శనివారం గ్రామంలోని జా�
యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ యంత్రాగం విఫలమైంది. జిల్లాలో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టింపు లేకుండా ఉంది. ముందస్తు ప్
మొక్కజొన్న ధాన్యాన్ని మోదీ కొనవద్దని అంటుండని మక్కల కొను గోళ్లపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొత్త భాస్యం చెప్పారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఇందులో తమకేమి సంబంధమని దబాయించారు. మక�