ధాన్యం కొనుగోళ్ల పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రైతులు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
నెలల తరబడి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో సర్కారు పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగ�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అడుగడుగునా రైతులను అరిగోసకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీ రును నిరసిస్తూ శనివారం శ్రీరంగాపురం మం డ�
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 2 డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం శుక్రవారం ఆయన ప�
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్రెడ్డికి అన్నదాతలపై లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
రేవంత్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి ధ్వజమెత్తారు. అప్పులు పుట్టడం లేదని మాట్లాడటం ఆయన వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రేవంత్కు పాలన చేతగాకపోతే ది�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం వెల్లుల్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.
నిర్వాహకులు త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల, చండూరు, గుండ్రపల్లి, బంగారిగడ్డ, పుల్లె
Siddipet |ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ఏర్పాటు చేసిన పీసీఏఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు క
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకపోవడంపై బుధ�