ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. బుధవారం దేవరకొండలోని పల్లా పర్వంత్ రెడ్డి భవన్లో జరిగిన పార్టీ మండల కౌన్సిల్ సమావే�
ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంతో రైతులను తీరని నష్టం వస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Grain procurement | వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ సూచించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. పండించిన పంటలను అమ్ముకుందామన్నా వారాల తరబడి కొనే దిక్కు లేకపోవడంతో ప్రైవేటులో తక్కువ ధరకు అప్పజెప్తున్న దుస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులు పం�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలే�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంతో పాటు వేసిన బస్తాల తరలింపులో సొసైటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతూ రైతులు ఆవేదన చెందుతున్నారని, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభ
వడ్లపై టార్పాలిన్లు కప్పి ఉన్న ఈ దృశ్యం దహెగాం కొనుగోలు కేంద్రంలోనిది. గతేడాది ఈ కేంద్రంలో ఇదే సమయానికి 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి మాత్రం ఇప్పటి వరకు కేవలం 7,200 క్వింటాళ్లు మాత్రమే సే
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని ఐకేపీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్ర�
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలులో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మంగళవారం మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో చిక్కుకున్�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతులను మోసం చేస్తున్నది. పండిన ధాన్యంలో సగం కూడా కొనే పరిస్థితిలో సర్కారు లేనట్లు కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మె�