ధాన్యం తూకం ప్రారంభం కాకముందు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలిచ్చామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చెప్పి అమెరికా పోయి�
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోలు, రవాణాఖర్చులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమ�
ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐవోసీ సమావేశ �
అధికార యంత్రాంగం ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 4న రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నార
వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో మిల్లర్లు ఎలాంటి కటింగ్లు పెట్టవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి ఐకేపీ కేంద్రం వద్ద రైతులతో కలిసి బీఆర్
ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సాథ�
ఐదు వరి సీజన్లకు సంబంధించిన కమీషన్ రెండేళ్లుగా పెండింగ్ పడింది. పీఏసీసీఎస్లు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా వనపర్తి జిల్లాలో ప్రతి ఏటా వానకాలం, యాసంగికి సంబంధించి రెండు సీజన్లు వరి కొనుగోళ్లు జరగడం సహజమే.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) రైతులు ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 : 30 గంటల వరకు ఏకధాట
‘వరి వద్దంటే నీకు ఉరే. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధాన్యం మొత్తాన్ని సేకరించడమే కాదు, గిట్టుబాటు ధరకు అదనంగా రూ.500 బోనస్ కూడా ఇస్తాం. వడ్లు.. బియ్యం వి�
కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనలు ఉధృతరూపం దాల్చుతున్నాయి. శుక్రవారం కూడా అనేకచోట్ల రైతులు రోడ్లెక్కారు. మెదక్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో రైతులు ఆత్మహత�