ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. ఆన్లైన్ ట్రక్షీట్ విధానం నిలిపివేయడంతోపాటు పాత పద్ధతిలోనే కొనుగోళ్లకు ఆదేశాలు జారీచేసింది.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఒకవైపు కొనుగోళ్లు సాగక పేరుకుపోయిన ధాన్యపు రాశులు.. మరోవైపు ధాన్యం అన్లోడ్ చేయకుండా మిల్లర్ల వేధింపులు.. దిక్కుతోచని స్థితిలో నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రం ఇన్చార్జి ఆత్మహత్యకు యత్నించాడు
ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో రైతులు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిర�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సుమారు నెల రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన రైతులు కాంటా కోసం ఎదురుచూడాల్సిన ద
ధాన్యం కొనుగోలులో నూతన విధానాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోదీ, సీఎం రేవంత్రెడ్డి రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
Farmers | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారగా, ఇప్పుడు మరో పిడుగు పడింది. కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాత�
పెన్పహాడ్ మండలంలో ఈ యాసంగిలో 33 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్
ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి డిమాండ్ చేశారు. శనివారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్లలో ధాన్యం కొనుగో
నాగర్కర్నూ ల్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు మరోసారి రోడ్డెక్కారు. కొనుగోలు నిలిచిపోవడంతో మార్కె ట్ మొత్తం మొక్కజొన్న ధాన్యంతో నిండిపోయింది. రెండు వారాలు కావస్తున్నా కనీసం గన్నీ బ�
మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం నిత్యం రోడ్డెక్కి నినదిస్తున్న అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సాగునే నమ్ముకున్న రైతుల కోసం మేమున్నాం అంటూ నడుం బిగించింది. ఆరుగాలం పంట పండించి అమ్ముకునేందుక�
యాసంగిలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ఏర్పా టు చేసిన సమీక్షలో మంత్ర�
మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇబ్బందులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహి�