ఎమ్మెల్యే అరూరి | రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమనికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కుంటాల : మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ప్రభుత్వ ప్రోత్సహకాలను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో రాణించాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం
షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా( Air India ) మళ్లీ 68 ఏళ్ల తర్వాత తన అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లిందని మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది.
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బుధవారం డిస్మిస్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. భార�
న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత�
భీమ్లానాయక్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంపవన్ను కలువాలనుకుంటున్నాకిన్నెరమెట్ల కళాకారుడు మొగులయ్యఅచ్చంపేట, సెప్టెంబర్ 3 : తెలంగాణలోనే తనకు గుర్తింపు వచ్చిందని, ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పింఛనే ఆ