షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా( Air India ) మళ్లీ 68 ఏళ్ల తర్వాత తన అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లిందని మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది.
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బుధవారం డిస్మిస్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. భార�
న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత�
భీమ్లానాయక్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంపవన్ను కలువాలనుకుంటున్నాకిన్నెరమెట్ల కళాకారుడు మొగులయ్యఅచ్చంపేట, సెప్టెంబర్ 3 : తెలంగాణలోనే తనకు గుర్తింపు వచ్చిందని, ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పింఛనే ఆ
స్థానిక సంస్థలకు రూ.432కోట్లు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి | రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యా�
గత సర్కారుకు సాయపడ్డ వారినీ ఏమీ చేయబోం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలి మహిళలు మా ప్రభుత్వంలో భాగంకావొచ్చు శాంతి వచనాలు వల్లెవేస్తూ తాలిబన్ల కీలక ప్రకటన పౌరుల భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నట్ట
క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ మూడు విభాగాల్లో విభజనకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయటానికి నిర్ణీత గడువు విధింపు ఉద్యోగుల విభజన చరిత్రాత్మకం: ఉద్యోగ సంఘాలు హైదరాబ