తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశా
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1,654.32 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. పదేండ్లకు పైగా ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర
మహబూబ్నగర్ : దళితులను ధనవంతులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై జిల్లా క�
ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టటం సానుకూలాంశమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్
ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, న�
రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని,
విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర �
ఇప్పటివరకు 3,400 ఎకరాల గుర్తింపు ఇప్పటికే ప్రారంభమైన అమ్మకం ప్రక్రియ ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూములు, కీలకేతర ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�