అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవో జీవీ సుబ్బారెడ్డి పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవో పైవస్తున్న వరుస ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వేంకటేశ్వర సేవా సమ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్ర
Telangana cinema tickets | తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. సినీరంగాన్ని నమ్ముకొని ఉన్న వేలాది మంది కార్మికుల భవిష్యత్తుకు మే
RGV on RRR | సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అభిమానులంతా ఆర్జీవీగా పిలుచుకునే ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు.. సమాజంలోని పలు అంశాలపై
Government job fraud | లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుందని, కావాలంటే ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ ఒక అమాయకులను నమ్మబలికించి మోసం చేసే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు
Afghanistan Budget | తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్
Asadduddin Owaisi | మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాలంలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళల వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం �
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీతో జరుపుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. పీఆర్సీతో పాటు ఇతర ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు గత కొన్ని రోజులు�
Dubai | ప్రపంచంలోని దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ 100 శాతం పేపర్లెస�
సైదాబాద్ : సమాజంలో దివ్యాంగులు ఆర్ధికంగా ఎదగటానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి వారిని ప్రోత్సహిస్తుందని జీహెచ్ఎంసీ సంతోష్నగర్ సర్కిల్ యూసీడీ విభాగం ప్రాజెక్టు అధికారి రత్నమ్మ అన్న
అమరావతి : ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు ముదరక ముందే వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 1 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జేఏసీ నాయక
ప్రభుత్వానికి రాష్ట్ర ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి ఖైరతాబాద్, నవంబర్ 13: ప్రతి ఎంపీటీసీ సభ్యుడికి రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. తమకు �
మన్సూరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేయడమే కాకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివ�
టైప్ రైటింగ్ | టైప్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమె