రూ.653 కోట్ల కోసం నోటీసు ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీకి కేంద్ర ప్రభు త్వం రూ.653 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత నోటీసునిచ్చింది. షియామీ ఇండియా యూనిట్లో
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
లొల్లి చేయాలె.. బీజేపీ లెక్క అదే! కొందరు ఉద్యోగుల ఆరోపణలతో దీక్షకు బండి డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు మూడేండ్ల క్రితమే జీవో 124లో స్పష్టత హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు
బంజారాహిల్స్ : కొవిడ్ సమయంలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని �
అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవో జీవీ సుబ్బారెడ్డి పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవో పైవస్తున్న వరుస ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వేంకటేశ్వర సేవా సమ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్ర
Telangana cinema tickets | తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. సినీరంగాన్ని నమ్ముకొని ఉన్న వేలాది మంది కార్మికుల భవిష్యత్తుకు మే
RGV on RRR | సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అభిమానులంతా ఆర్జీవీగా పిలుచుకునే ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు.. సమాజంలోని పలు అంశాలపై
Government job fraud | లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుందని, కావాలంటే ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ ఒక అమాయకులను నమ్మబలికించి మోసం చేసే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు
Afghanistan Budget | తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్
Asadduddin Owaisi | మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాలంలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళల వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం �
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీతో జరుపుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. పీఆర్సీతో పాటు ఇతర ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు గత కొన్ని రోజులు�
Dubai | ప్రపంచంలోని దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ 100 శాతం పేపర్లెస�