వారి కోసం దేశం గర్వించే నూతన విధానం మంత్రివర్గ ఉపసంఘం ఏకాభిప్రాయం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అనాథలకు జీవితాంతం బాసటగా ఉండే విధానం రూపకల్పన జరగాలని, వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిలా ఉండాలని మంత్
అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)లో తన వాటాను ప్రభుత్వం లేదా ప్రభుత్వం చెప్పిన ఏదైనా సంస్థకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బి�
ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి | బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు.
సర్వర్ అప్గ్రేడేషన్| రాష్ట్రంలో రెండు రోజులపాటు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యూపీఎస్ అప్గ్రేడేషన్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు �
దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65శాతానికి పెంపు | దేశీయ విమానాల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 50శాతం నడుస్తుండగా.. అదనంగా మరో 15శాతం సర్వీసులను పెంచింది. మహమ్మారి సమయంలో విమానయాన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కోసం సింధు సన్నద్ధతకు కేంద్ర క్రీడాశాఖ మద్దతుగా నిలిచింది. గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు అత్యుత్తమ సదుపాయాలను సమకూర్చుకునేందుకు కావాల్సిన మొత్తానికి క్రీడాశాఖ 24 గంటల �
నిధులు| రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదు�
అందుబాటులోకి ఆంపోటెరిసిన్-బీ ఎమల్షన్ మూడు వారాల్లో తయారు చేసిన సెలొన్ ల్యాబొరేటరీస్ ఒక వయల్ ధర రూ.4,000 నుంచి రూ.4,500 హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్లాక్ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) బాధ�
1.5 లక్షల మంది ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ న్యూఢిల్లీ, మే 25: లాక్డౌన్ ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో రిక్షా, ఈ-రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు ఢిల్లీ సర్కార్ చేయూతనందించింది. నగరంలోని 1.51 లక్షల మంద�
ముంబై: బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిగా పేరొందిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి మాట మార్చారు. సర్కారు ఇమేజీ పెంచుకోవడం కన్నా ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం అంటూ కోవిడ్ సం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడతామా? ఇది చాలా మంది మదిలో మెదిలే సందేహమే. పైగా ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు కరోనా బారిన పడుతున్న వార్తలు కూడా అక్కడ