న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుం�
హైదరాబాద్: ప్రతి ఏటా రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈసారి కూడా వివిధ రంగాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సోషియో ఎకనమిక్ ఔట్లుక�
వాహన కంపెనీలకు కేంద్రం షాక్న్యూఢిల్లీ, మార్చి 17: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా తయారైన ఏ వాహనాలనైనా తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే ఆయా వాహన కంపెనీలు రూ.కోటి వరక�
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు ఇక ఇండియాలో కాలం చెల్లినట్లే. వీటికి అనుమతి ఇవ్వడం కాదు కదా.. మొత్తంగా నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని త
హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ 21 జీవోల�
న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. అంతేకాదు రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధుల�