టీకా వేసుకోవాలి | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు, సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవా
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్య
చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ అందరికీ గ్రోత్ మానిటరింగ్ కార్డులు పోషకలోపం ఉంటే ఔషధాల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ..
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, పార్టీ తరఫున 5 లక్షలుచెక్కులు అందజేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానిక
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుం�
హైదరాబాద్: ప్రతి ఏటా రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈసారి కూడా వివిధ రంగాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సోషియో ఎకనమిక్ ఔట్లుక�
వాహన కంపెనీలకు కేంద్రం షాక్న్యూఢిల్లీ, మార్చి 17: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా తయారైన ఏ వాహనాలనైనా తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే ఆయా వాహన కంపెనీలు రూ.కోటి వరక�