సైదాబాద్ : సమాజంలో దివ్యాంగులు ఆర్ధికంగా ఎదగటానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి వారిని ప్రోత్సహిస్తుందని జీహెచ్ఎంసీ సంతోష్నగర్ సర్కిల్ యూసీడీ విభాగం ప్రాజెక్టు అధికారి రత్నమ్మ అన్న
అమరావతి : ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు ముదరక ముందే వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 1 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జేఏసీ నాయక
ప్రభుత్వానికి రాష్ట్ర ఎంపీటీసీల సంఘం విజ్ఞప్తి ఖైరతాబాద్, నవంబర్ 13: ప్రతి ఎంపీటీసీ సభ్యుడికి రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. తమకు �
మన్సూరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేయడమే కాకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివ�
టైప్ రైటింగ్ | టైప్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమె
ఎమ్మెల్యే అరూరి | రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమనికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కుంటాల : మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ప్రభుత్వ ప్రోత్సహకాలను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో రాణించాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం
షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా( Air India ) మళ్లీ 68 ఏళ్ల తర్వాత తన అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లిందని మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది.
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బుధవారం డిస్మిస్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. భార�