1.5 లక్షల మంది ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ న్యూఢిల్లీ, మే 25: లాక్డౌన్ ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో రిక్షా, ఈ-రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు ఢిల్లీ సర్కార్ చేయూతనందించింది. నగరంలోని 1.51 లక్షల మంద�
ముంబై: బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిగా పేరొందిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి మాట మార్చారు. సర్కారు ఇమేజీ పెంచుకోవడం కన్నా ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం అంటూ కోవిడ్ సం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడతామా? ఇది చాలా మంది మదిలో మెదిలే సందేహమే. పైగా ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు కరోనా బారిన పడుతున్న వార్తలు కూడా అక్కడ
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన పేషెంట్లు మందుల కంటే కూడా ఎక్కువగా పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని ఎన్నో రోజులుగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రోగనిరోధక శక్తి ఈ వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటుంద�
టీకా వేసుకోవాలి | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు, సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవా
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్య
చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ అందరికీ గ్రోత్ మానిటరింగ్ కార్డులు పోషకలోపం ఉంటే ఔషధాల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ..