న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన పేషెంట్లు మందుల కంటే కూడా ఎక్కువగా పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని ఎన్నో రోజులుగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రోగనిరోధక శక్తి ఈ వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటుంద�
టీకా వేసుకోవాలి | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు, సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవా
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్య
చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ అందరికీ గ్రోత్ మానిటరింగ్ కార్డులు పోషకలోపం ఉంటే ఔషధాల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ..
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, పార్టీ తరఫున 5 లక్షలుచెక్కులు అందజేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానిక