ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టటం సానుకూలాంశమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్
ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, న�
రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని,
విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర �
ఇప్పటివరకు 3,400 ఎకరాల గుర్తింపు ఇప్పటికే ప్రారంభమైన అమ్మకం ప్రక్రియ ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూములు, కీలకేతర ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు దక్షిణాది రాష్ర్టాలు, తెలంగాణపై చిన్నచూపే 8 వేల కోట్లతో మూసీ ఫ్రంట్కు ప్రతిపాదన ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వం నగరం నుంచి కేంద్రమంత్రి ఉన్నా.. సున్నా మోదీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 11 వ పీఆర్సీ వ్యతిరేక జీవోలపై సమ్మె బాట పట్టేందుకు ఏపీలోని పీఆర్సీ సాధన సమితి నాయకులు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేశారు. సచివాలయంలోని బ్లా�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
న్యూఢిల్లీ: కో-విన్ పోర్టల్ నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కో-విన్ పోర్టల్లో స్టోర్ చేసిన డేటా, ఆన్లైన్లో లీక్ అయినట్లుగా పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే కేంద్ర ప్ర