ఇప్పటివరకు 3,400 ఎకరాల గుర్తింపు ఇప్పటికే ప్రారంభమైన అమ్మకం ప్రక్రియ ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూములు, కీలకేతర ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు దక్షిణాది రాష్ర్టాలు, తెలంగాణపై చిన్నచూపే 8 వేల కోట్లతో మూసీ ఫ్రంట్కు ప్రతిపాదన ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వం నగరం నుంచి కేంద్రమంత్రి ఉన్నా.. సున్నా మోదీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 11 వ పీఆర్సీ వ్యతిరేక జీవోలపై సమ్మె బాట పట్టేందుకు ఏపీలోని పీఆర్సీ సాధన సమితి నాయకులు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేశారు. సచివాలయంలోని బ్లా�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
న్యూఢిల్లీ: కో-విన్ పోర్టల్ నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కో-విన్ పోర్టల్లో స్టోర్ చేసిన డేటా, ఆన్లైన్లో లీక్ అయినట్లుగా పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే కేంద్ర ప్ర
అమరావతి : ఏపీ ఉద్యోగుల ఆందోళనలను తగ్గించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది .పీఆర్సీపై ఉద్యోగులను నచ్చజెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు తాడ�
సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి దేశంలో పొట్టచేత పట్టుకుని తిరుగుతున్న కోట్లాది నిరుద్యోగులు చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస.
అమరావతి : ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీతో పాటు మూడు జీవోలను రద్దు చేయాలని, డీఏలతో పాటు పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈ నెల 21
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ర్టాలకు మొండిచేయి ఎన్నికలున్న ఐదు రాష్ర్టాల్లో నాలుగింటికి అవకాశం మొత్తం 56 ప్రతిపాదనల్లో 21 నమూనాల ఎంపిక ఎంపికైన 12 రాష్ర్టాలు, 9 కేంద్ర ప్రభుత్వశాఖల శకటాలు హైదరాబాద్, జనవరి 18 : అవకా�