రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీని వినియోగించుకొంటున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారని తాజాగా విడుదల చేసిన స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక�
మల్లన్నసాగర్ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు సమగ్రమైన �
ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదన�
‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్' ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్
యాదవ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రూ.10 కోట్ల వ్యయంతో నూతన యాదవ వసతి గృహాన్ని నిర్మించనున్నట్టు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు
ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం పక్కగా అమలుకు వివిధ ప్రభుత్వశాఖల్లోని పది ఇంజినీరింగ్ విభా�
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�
బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాలు, వాటిలోని నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభు త్వం నడుం బిగించింది. ఇటీవల తెలుగు అకాడమీ నిధుల్లో గోల్మాల్ జరగడంతో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ మూసబడ్జెట్ విధానం వల్ల దేశంలోని 80 శాతం ప్రజల జీవితాలు మారలేదు. కాలం చెల్లిన బడ్జెట్ను
రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్గా �
ప్రభుత్వ దవాఖానల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న నిపుణులైన వై�
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో బయో మెడికల్ ఏజెన్సీలతో వ్యర్థాలను వేరుచేసే పనులు చేపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ధార్మిక సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని కోడూరులో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్�
హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలంద�
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది