‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
వ్యాంగుల భద్రత, సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం విశేష కృషి చేస్తున్నది. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ముం దుకు సాగుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాలల�
త్వరలోనే రాష్ట్రప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో కొంతమంది సిలబస్ మార్పుపై వ్యక్తంచేస్తున్న ఆందోళనను అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ఏ పరీక్షకూ సిలబస్ మారే అ
ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. �
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు కొత్తరూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకొంటూనే.. మరోవైపు పర్యావరణహితంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ సాధనలో భా�
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నార�
పనాజీ : గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ అన్నారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పా
CM Pramod Sawant | గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) ప్రకటించారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
BJP | గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరుచేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప�