ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. �
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు కొత్తరూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకొంటూనే.. మరోవైపు పర్యావరణహితంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ సాధనలో భా�
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నార�
పనాజీ : గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ అన్నారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పా
CM Pramod Sawant | గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) ప్రకటించారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
BJP | గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరుచేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప�
కేసీఆర్ కిట్ రాష్ట్ర ప్రభుత్వ సూపర్హిట్ స్కీమ్. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు మహిళలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీకి భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కోఠి మహిళా కాలేజీ
మహిళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.187 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ పథకాన్ని మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో
ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది
పొద్దున లేచి తట్ట, పార పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా కష్టపడి రాత్రికి గానీ ఇంటికి చేరుకోలేని దయనీయ పరిస్థితి భవన నిర్మాణ కార్మికులది. బైక్ కొనాలనుకొన్నా వారి ఆర్థిక స్థోమత అంత