ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల
వేసవిలో వన్యప్రాణులకు తగినంత నీటిని అందించడమే కాకుండా వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక నిఘ�
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్
ప్రభుత్వ వైద్య సేవల్ని పేదలకు అందుబాటులో తెచ్చామని..రాష్ట్రంలో నిరాటంకంగా..నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ లోని ఇండ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల అభివృద్ధి ప్రతిపాదనలను మండలాల వారీగా కలెక్టర్�
కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై మరో రెండేండ్లు మారటోరియం విధిస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు
మన ఊరి బడిని మనమే బాగుచేసుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు- మన బడి ’కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు సైతం భాగస్వాములవుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన సురేశ్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధిని కాంక్షించి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్న�
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ �
ఆయనో మాజీ ఐపీఎస్ అధికారి. విద్యావంతుడు. కానీ, బీఎస్పీలో చేరగానే ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తేనే ప్రజలు గుర్తిస్తారనే భ్రమలో ఉన్నారు. వివేకాన్ని మరిచి విమర్శ